Home » girls
విశాఖపట్నం చిన్నముసిరివాడ హుడా కాలనీలో ఓ కామాంధుడు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లారీ ట్రాన్స్ పోర్ట్ యజమాని అరవింద్ పక్కంటిలో ఉంటున్న ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అరవింద్ ఇద్దరు బాలికలపై అత్యాచారాని�
విశాఖలో నకిలీ డాక్టర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసిన డ్రైవర్ వంకా కుమార్ నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. వంకా కుమార్ పలువురు యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువ
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. విచక్షణ మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న నారాయణ స్కూల్లో సైన్స్ టీచర్గా పని చేస్తున్న కార్తీక్ వాట్సప్ ద్వారా ఎనిమ�
రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు మగ టీచర్లు వద్దు అని నిర్ణయించింది. రాష్ట్రంలోని బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష టీచర్లను వెనక్కి పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్ లో ఈవ్ టీజింగ్ కేసులు పెర�
నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ఎన్నికలకు ముందు అందరినీ ఆదుకునేందుకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత మాట ఇచ్చినట్లుగానే పాలనలో దూసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తనముందుకు వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తు
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88గా ఉండగా ఇందులో అమ్మాయిల శాతం 95.09గా ఉంది.బాలుర శాతం 94.68గా ఉందని ప్రకటించారు.ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా టెన్త
విజయవాడ : తెలిసీ తెలియని వయస్సు.. లోకం పోకడ తెలియని వయస్సు.. 9వ తరగతి చదివే బాలికలు ఇలాగే ఉంటారు అనుకుంటాం.. ఈ బాలికలు మాత్రం భిన్నం. కొంచెం కంటే ఎక్కువే. ఈ కాలానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఏకంగా క్లాస్ రూంలోనే మందు కొట్టారు. బీరు సీసాల మూతలను న�
గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకొన్న పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి త�
హైదరాబాద్ : గత 4 విడతలుగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది చిన్నారులను పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు రక్షించారు. వీరిలో 60% మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా వారి ని స్టేట్
మరో కథువా ఘటనతో దేశంలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. కశ్మీర్ లోని బకర్వాల్ తెగకు చెందిన బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చంపేస్తారనే భయంతో ఈ దారుణాన్ని దాచిపెట్టిన ఆ బాలిక.. తాను మూడ�