Home » gn rao committee
జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.తల్లిని
అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చిస్తున్నారు.
రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని రాజధాని అంశంపై చంద్రబాబుకి సవాల్ విసిరారు. దమ్ముంటే.. 21మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. రాజధానిపై రెఫరెండంకి
ఏపీలో రాజధాని విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నాటి టీడీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో అనుసరించిన విధానాలనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా ఫాలో అవుతున్నట్టుగా ఉందని జనాలు అనుకుంటున్నారు. మూడు రాజధానులు అంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటించ�
సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. 11వ రోజు కూడా ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు.
జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నానని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
జీఎన్ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.
ఏపీకి త్రీ క్యాపిటల్స్ ఇష్యూ..జీఎన్ రావు కమిటీపై మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ వేసిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ సీఎంకు అనుకూలంగానే ఇస్తుందని తప్ప �
GN RAO కమిటీకి కొత్త అర్థం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ మోహన్ రెడ్డి కమిటీగా అభివర్ణించారు. ఎవరూ అడగకపోయినా..GN RAO కమిటీ వేశారని, ఈ కమిటీ నిబద్ధత ఏంటీ అని ప్రశ్నించారు. కమిటీకి జగన్ ప్రశ్నాపత్రం లీక్ చేస్తే..జీఎన్ రావు పరీక్ష రాశారని విమర్�