Home » Godavari
గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నూతన వరి వంగడం ఎం.టి.యు- పన్నెండు ముప్పైరెండు రకం . మారుటేరు వరిపరిశోధనా స్థానం రూపొందించిన ఈ వరి రకాన్ని గత మూడేళ్లుగా చిరుసంచుల ప్రదర్శన పూర్తిచేసుకుంది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాల్లోని లంక గ్రామాలకు వెళ్లి వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి.. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెద
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జులై 26వ తేదీన కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడతారు.
వరద విరుచుకుపడినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న జనాలే ఉన్నారే తప్ప ప్రాణ నష్టం అన్న పదం ఎక్కడా వినపడలేదు. అసలీ ప్రమాదం ఎలా తప్పింది? ఇది అదృష్టమా? లేక ఏదైనా అదృశ్య శక్తి ఇందులో ఉందా?
వరద పోటుకి బలహీనంగా ఉన్న గోదావరి గట్లు కూలిపోతున్నాయి. నరసాపురంలోని వశిష్ట గోదావరి ఏటిగట్టు గత రాత్రి నదిలో కూలిపోయింది. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
వరద ఉధృతికి కూలుతున్న గోదారి గట్లు
‘‘ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అంటూ అటవీ శాఖ అధికారులపై నిప్పులు చెరిగారు కేసీఆర్.(CM KCR On Floods)
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది.