Home » Good Food
ఓట్స్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, శుల్లులు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
టీ తాగుతూ ఆకుకూరలు, బీన్స్, క్యాబేజీ వంటి పదార్థాలు అస్సలు తినకూడదట. ఎందుకంటే వీటిలో ఇనుము అధికంగా ఉంటుంది.
భారతదేశంలో మధుమేహం పంజా విసురుతోంది. రోజురోజుకి ఈ మహమ్మారి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
అంజీర్ పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి, రక్తం తయారయ్యేలా చేస్తుంది.
బిర్యానీలో కొవ్వులు, అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. నాణ్యత లేని నెయ్యి, ఆయిల్ వాడితే అవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
పాలీష్ పట్టిన ధాన్యం, ఘన రూపంలో ఉండే కొవ్వులు, చక్కెర, మాసం, వంటి నిత్య ఆహారపు అలవాట్లు కలిగిన వారిలో శాస్వసకోశ సమస్యలతోపాటు,
గుండెను పది కాలాల పాటు భద్రంగా ఉంచుకోవాలి. తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పీచు పదార్థం, మంచి కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు శ్రీరామరక్ష అంటున్నారు శాస్త్రవేత్తలు. మాంసాహారం తినే వారు వీలైనంత ఎక్కువగా చ�