Home » Gopichand Malineni
నటుడి నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ తన కెరీర్లో పలు బ్లాక్బస్టర్ చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. పవన్ కల్యాణ్తో గబ్బర్సింగ్ వంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ను సైతం అందుకున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. అయితే ఇటీవల బండ్ల గణేష్ నిర్మాతగా సిన
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా మలిచాడు గోప�
డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ వీరసింహారెడ్డి సినిమాతో మరో విజయం సాధించాడు. దీంతో గోపీచంద్ ని అంతా అభినందిస్తున్నారు. తాజాగా గోపీచంద్ కి కాల్ చేసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమా విషయంలో...............
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా గోపీచంద్ మలిచిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెచ్చిపోయి న�
బాలకృష్ణ, శృతి హాసన్, హానీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్.. లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి.............
ఈ షోలో వీరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడారు. సినిమాకి సంబంధించిన విశేషాల గురించి చెప్పారు. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కొంతభాగం టర్కీలో జరిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గోపీచంద్ మలినేని టర్కీలో జరిగిన ఓ సంఘటనని ఆడియన్స్ కి తెలిపాడ�
ఈ షోలో బాలయ్య డైరెక్టర్ గురించి మాట్లాడుతూ క్రాక్ సినిమాకి ముందు రెండేళ్లు బాగా స్ట్రగుల్ అయ్యావు అని విన్నాను, ప్రాపర్టీ కూడా అమ్మేశావు అని తెలిసింది, ఏమైంది అని అడిగాడు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎమోషనల్ అయి మాట్లాడుతూ..................
బాలకృష్ణ ఈ కథ అసలు ఎలా వచ్చింది, నా దగ్గరికి ముందు వేరే కథ తీసుకువచ్చావు కదా అని డైరెక్టర్ ని అడిగాడు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. మొదట మీ దగ్గరికి వన్ డేలో జరిగే స్టోరీని తీసుకొచ్చాను. ఆ కథ బాగానే ఉన్నా ఇంకా................
వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ఓప
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ బ�