Home » Gossip Garage
ప్రశాంత్ వర్మ ఎలాంటి స్టోరీతో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడో చూడాలి.
అనుకోకుండా పవన్ రూపంలో పడిన పిడుగు బియ్యం స్మగ్లింగ్ మాఫియాను గడగడలాడిస్తుందట. తీగ లాగితే డొంక కదలిపోతుందేమోనని..అలర్ట్ అవుతున్నారట.
ఇంతకు సర్కార్ చెబుతున్నట్లు... ఫుడ్ పాయిజన్ కు కుట్ర చేసింది ఎవరు? ఈ కుట్ర చేయడం ద్వారా వారు ఆశించింది ఏంటీ.?
ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో కొందరు ముఖ్య నేతలకే తెలుసు అంటున్నారు.
అందుకే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు హాజరయ్యేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
క్యాపిటల్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన గందరగోళానికి చెక్ పెట్టాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని..బీఆర్ఎస్ అరాచక పాలనతో జరిగిన నష్టమేంటో ప్రజలకు తెలసని..
టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు.
తెలంగాణ వాదం తమ పేటెంట్గా గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది.
ఈ ఇద్దరి ఇష్యూతో మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారట. ఏ నేత వర్గం అనుచరులను ఏమన్నా..తమకు తలనొప్పిగా మారిందని భావిస్తున్నారట ఖాకీలు.