Home » Gossip Garage
మొత్తానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామాలు చేస్తూ పార్టీ మారుతున్నారు. అలాంటిది జడ్పీ పీఠం కోసం పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నాలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
వివాదం వెనక జీవన్ రెడ్డి ప్లాన్ నిజమే అయితే.. అది వర్కౌట్ అవుతుందా లేదా.. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని.. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత వైసీపీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.
ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయట.
ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.
ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో అదనంగా మరో ఆరుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాల కోసం..పదుల సార్లు..అధిష్టానంతో చర్చోప చర్చలు.. మంతనాలు జరిగాయి.
ఒకవేళ వైసీపీని వీడితే ఏ పార్టీలో చేరతారనే దానిపై భీమవరంలో హాట్ టాపిక్గా మారింది.
CM Chandrababu : అదిరిపోయే న్యూస్..సూపర్ సిక్స్ రెడీ.!
Bhuma Akhila Priya : తండ్రికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్న భూమా అఖిల ప్రియ