Home » Gossip Garage
తెలంగాణ బ్రాండ్ను చెడగొడుతున్నారని... కొన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడాన్ని ఉదహరిస్తూ కలకలం రేపుతోంది విపక్షం.
దాదాపు నెల రోజులుగా ప్రతి సీను క్లైమాక్స్లా రక్తి కట్టించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఎపిసోడ్.... ప్రశాంతంగా ముగినట్లైంది.
ఇదిలాఉంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా సెంట్రల్ జీఎస్టీ అధికారులు... రాష్ట్ర ప్రభుత్వం వెంట పడుతున్నారు. ఎగవేసిన 1400 కోట్ల రూపాయల్లో సగం కేంద్రానికి వస్తుందనే ఆలోచనతో ఎగవేతదారుల పేర్లు చెప్పాలని సెంట్రల్ జీఎస్టీ అధికారులు కోరుతున్న�
ఇలా ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడు అరెస్టు అయితే.... ఆయనపైనా అరెస్టు కత్తి వేలాడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ జోగికి నోటీసులు జారీ చేసింది.
గవర్నర్ ఇంకా ఆమోదించకపోయినా, కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఇప్పటికీ మొండిపట్టుదలే ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కోదండరామ్కు లేఖ రాశారు. ఒక ఉద్యమ నేతగా.. సహచర ఉద్యమకారుడికి అన్యాయం చేయొద్దంటూ అభ్యర్థిస్తున్నా�
ఇండిపెండెంట్గా పోటీకి దిగాలని వాణి సిద్ధపడగా, కుటుంబ కలహాలు బయటపడితే... ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆలోచన చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ తన భార్యకు ఆస్తులను రాసిచ్చి బుజ్జగించినట్లు చెబుతున్నారు.
అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోతే ఆయన కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో చాలామంది సీనియర్లు ఈ టికెట్ ఆశించినా, అధినేత చంద్రబాబు మాత్రం ఆయనకే అవకాశం ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉండగా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎప్పుడూ ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఈ కారణంగానే కార్యకర్తలు, నేతలు విసిగిపోయారని... 2019 ఎన్నికల్లో ఓటమికి ఇదీ ఓ కారణ�
వాస్తవానికి ఆ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఆ పార్టీలోని కొందరు నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.