Home » Gossip Garage
జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది.
విజయ్ దళపతి జననాయకన్ మూవీపై ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ నానాటికి పెరుగుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్లో కాస్తో, కూస్తో సీఎంగా అండగా ఉంటూ..అపోజిషన్ మీద అటాక్ చేస్తుండే వారు మినిస్టర్లు. కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట.
జులై ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరగాల్సిందేనంటూ పెద్ద టార్గెటే ఇచ్చారు చంద్రబాబు. రెండు నెలల పాటు ప్రజల మధ్య ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే..పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట.
ఇప్పటికైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పార్టీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారట క్యాడర్. జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీ స్పీడప్ అవుతుందో లేదో చూడాలి.
సరిగ్గా ఇదే టైమ్లో బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాశ్ బాంబ్ పేల్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్గా ఉంటూ వస్తున్నారు కవిత.
పవన్ మాటలను లైట్ తీసుకోలేమని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. సేమ్టైమ్ పవన్ అంత నమ్మకంతో చెప్తున్నారంటే కూటమి దగ్గర ఫ్యూచర్ ప్లాన్స్ ఉండే ఉంటాయంటున్నారు.
మొదటిసారి చాకచక్యంగా వ్యవహరించినప్పటికి...రాను రాను ఇద్దరి మధ్య తలెత్తే విభేధాలను మంత్రిగా లక్ష్మణ్ ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అందుకే పార్టీకీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంటైపోయారని టాక్ వినిపిస్తోంది.