Home » Gossip Garage
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి, పార్టీ యాక్టివిటీలో పాల్గొనాల్సిన ఎంపీలు ఇలా అంటీ ముట్టనట్లు, అసలు బీఆర్ఎస్లోనే ఉన్నారా లేరా అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
మాజీ ప్రధాని వాజ్ పేయ్ నుంచి ఇప్పటివరకు బీజేపీకి 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో అద్వానీ మూడుసార్లు, రాజ్ నాథ్ రెండుసార్లు చీఫ్లుగా కొనసాగారు.
సందీప్ రెడ్డి వంగా, బన్నీ కాంబినేషన్లో వస్తుందనుకున్న ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లేనన్న టాక్ వినిపిస్తోంది.
బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్లు వాదిస్తున్నాయి.
ఎన్నికల్లో గెలిచామంటే నాలుగేళ్లు పాలన మీదే దృష్టి పెట్టి లాస్ట్ వన్ వయర్లో ఎలక్షన్స్ కోసం పనిచేసే వారని..కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు.
చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.
ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉండొచ్చు. కానీ జగన్ 2019 ఎన్నికలకు ముందు..
బీజేపీ బలం 5శాతం అన్న కామెంట్స్పైనా నేతలు రియాక్ట్ అవుతున్నారు.
హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ప్రొగ్రామ్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ వస్తారని టాక్ వినిపిస్తోంది.
ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఒకలా...కేసీఆర్, ఈటల, హరీశ్ చెప్పిన డీటెయిల్స్ మరోలా ఉండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటుందట పీసీ ఘోష్ కమిషన్.