Government

    మోడీ పాలన : 50 శాతం పెరిగిన అప్పులు 

    March 13, 2019 / 10:06 AM IST

    నరేంద్రమోడీ ప్రధాని అయిన నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ రుణ భారం భారీగా పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ దృవీకరించింది. మోడీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వపు అప్పులు 49 శాతం పెరిగి..రూ.82 లక్షల కోట్లకు చేరాయని..ప్రభుత్వ రుణ భారానికి సంబంధించి ఆర్

    Dont Miss : పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి

    March 10, 2019 / 01:28 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం(మార్చి 10) పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏపీ వ్యాప్తంగా ఆదివారం

    సుప్రీం వార్నింగ్ : ఆరావళికి హాని జరిగితే ఊరుకోం

    March 9, 2019 / 04:44 AM IST

    ఢిల్లీ: ప్రఖ్యాత ఆరావళి పర్వాతాలకు ఏదైనా (హాని)జరిగితే ఊరుకునేది లేదని హరియాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని..అడవులు..కొండలు..గుట్టలు మాయం అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఆరావళి పర్వత శ్రేణు�

    అందరికీ కాదు : మార్చి 8న సెలవు

    March 6, 2019 / 04:27 AM IST

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఉద్యోగినులకు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజున స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌గా పరిగణించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ�

    ఫండింగ్ కోసం జైషే మహ్మద్ కొత్త పంథా: ఏం చేస్తుందంటే

    February 28, 2019 / 05:57 AM IST

    పాకిస్తాన్ : పాక్ ప్రభుత్వం సహకారంతోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తు మరణకాండలు సృష్టిస్తోంది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.మానవ బాంబులను తయారుచేసి భారత్ పై ప్రయోగిస్తున్న ఈ ఉగ్ర సంస్థ ఫండింగ్ కోసం కొత్త దారిని ఎంచుకుంది. ఇప్పటి వరకూ పలు వ్యాపా�

    వరి విరగ పండింది : అన్నదాతల్లో ఆనందాలు

    February 13, 2019 / 03:37 PM IST

    సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో తులతూగుతున్నాయి. ధాన్యంతో అన్నదాతల మోములో

    రెట్టింపు కావాలంటే ఎలా : రైతుల ఆదాయంపై దేశంలో సర్వే

    February 6, 2019 / 04:31 AM IST

    ఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం సర్వేల బాట పట్టింది. రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే

    కేంద్రానికి వచ్చే ఆదాయమెంత? రాష్ట్రాలకు ఇచ్చేదెంత?

    February 1, 2019 / 03:55 PM IST

    పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తం ఎంత? రాబడిలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా విలువ ఎంత? ఏ

    చుక్కల భూములపై చుక్కలు : ఏపీ సర్కార్‌కి గవర్నర్ షాక్

    January 30, 2019 / 06:32 AM IST

    విజయవాడ : ఏపీ ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. చుక్కల భూముల ఆర్డినెన్స్‌ని తిప్పి పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్‌కు జారీకి ఆస్కారం లేదన్నారు. దరఖాస్తుల పరిష్�

    పిల్లలూ విన్నారా : 8వ తరగతి వరకు హిందీ చదవాల్సిందే

    January 10, 2019 / 07:51 AM IST

    ఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎనిమిదో తరగతి వరకూ హిందీ భాషను తప్పనిసరి చేయాలని కె.కస్తూరి రంగన్‌ కమిటీ తయారు చేసిన ముసాయిదా నివేదిక సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై గతంలో ప్రభుత్వం తొమ్మిది మంది నిపుణులతో కూడిన సభ్యులత

10TV Telugu News