Government

    నీలి విప్లవానికి శ్రీకారం: హైదరాబాద్ లో చేపల పెంపకం 

    August 26, 2019 / 05:47 AM IST

    నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింటి తెలంగాణ ప్రభుత్వం. చేపల వేటే ప్రధాన ఆదాయంగా జీవించే మత్స్యకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మహా నగరం అయిన హైదరాబాద్‌లో కూడా చేపల పెంపకాన్ని చేపడుతోం�

    టన్ను ఇసుకకు రూ.15ఇస్తే చాలు

    August 24, 2019 / 02:37 AM IST

    ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో టన్ను ఇసుక రవాణ రూ.15కే అని వార్తలు వినిపిస్తున్నాయి. రేవు దగ్గర్నుంచి నిల్వ కేంద్రానికి ఇసుకను రవాణా చేయడానికి ఇంత తక్కువ ధరను కోట్ చేశాడు ఓ కాంట్రాక్టర్. గుంటూరు జిల్లాలోని కృష్ణానది రేవు నుంచి నిల్వ కేంద్రానికి రవాణా

    టెంట్లు కూలిపోయాయి : ఎవరెస్ట్ ను తాకిన తుఫాన్ గాలులు

    May 4, 2019 / 03:43 AM IST

    ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యా�

    ఫోని ఎఫెక్ట్ : బీచ్ ల నుండి వెళ్లిపోవాలంటు బెంగాల్ సర్కార్ ఆదేశాలు 

    May 3, 2019 / 04:17 AM IST

    కోల్‌కతా : ‘ఫోని’ తుఫాన్ ప్రభావం ఉన్న రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తమయ్యాయి.  ఈ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున�

    ’ఫోని‘ ఎఫెక్ట్ : టూరిస్ట్ లు వెళ్లిపోమ్మంటున్న ఒడిశా ప్రభుత్వం

    May 1, 2019 / 10:03 AM IST

    ఒడిశా వైపు ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఫోని తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్ట�

    చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: విజయసాయి రెడ్డి  

    April 24, 2019 / 11:19 AM IST

    సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దేవాలయాల ఆస్తులన్నీ అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. టీటీడీలో తవ్వకాలు..కిరీటాల దొంగత�

    ఆడితే దేశద్రోహం : PUBGని నిషేధించిన దేశం

    April 12, 2019 / 08:50 AM IST

    పబ్‌జీ.. పబ్‌జీ.. పబ్‌జీ..వీడియో గేమ్స్ అలవాటు ఉండేవారికి పరిచయం అక్కరలేని గేమ్.

    ITR కొత్త రూల్స్ : TAX పేయర్స్.. వివరాలన్నీ చెప్పాల్సిందే

    April 6, 2019 / 06:53 AM IST

    ఇన్ కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ వచ్చేశాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ట్యాక్స్ పేయర్లు.. పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆదాయ పన్ను శాఖకు అన్ని వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది.

    ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం : జగన్ 

    March 30, 2019 / 03:52 PM IST

    అనంతపురం : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మడకశిరలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. నవరత్నా�

    పారికర్ కు భారతరత్న!

    March 24, 2019 / 01:48 PM IST

    గోవా దివంగత సీఎం మనోహర్‌ పారికర్‌ పేరును వచ్చే సంవత్సరానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ప్రతిపాదించాలని గోవా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత సీఎం  ప్రమోద్‌ సావంత్‌ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అక్కడి న

10TV Telugu News