Government

    ఇక్కడే అమ్ముకోండి: ఉల్లి ఎగుమతి చేయడానికి వీల్లేదు

    September 29, 2019 / 10:18 AM IST

    భారత కేంద్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు షాక్ ఇచ్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఉల్లి పంటను విదేశాలకు ఎగమతి చేయకూడదు. ఈ ఆజ్ఞ వెంటనే అమల్లోకి వస్తుందని రైతులు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చట్టపరంగా ఎగుమతి చేస�

    గుడ్ న్యూస్ : పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు

    September 28, 2019 / 03:48 PM IST

    ఆధార్ తో లింక్ చేసుకోని పాన్ కార్డు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. పాన్-ఆధార్ లింక్ గడువుని కేంద్రం పొడిగించింది. మరో 3 నెలలు

    తెలంగాణ అప్పులు రూ.లక్షన్నర కోట్లు : అసెంబ్లీలో కాగ్ రిపోర్టు

    September 22, 2019 / 06:57 AM IST

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజైన సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం నాటికి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది. సవివరంగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రానికి వస్తున్న ఆధాయం క�

    భారీగా తగ్గనున్న ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు

    September 18, 2019 / 11:14 AM IST

    మరికొద్ది రోజుల్లో భారత్‌లో ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. మంగళవారం ప్రభుత్వం దిగుమతి సుంకాలను 5శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఈడీల, ఎల్సీడీ టీవీలు తయారుచేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి

    ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా

    September 16, 2019 / 05:22 AM IST

    ప్రశ్నించారు. అన్యాయాలను గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ ప్రభుత్వం గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా కన్నా ఆరోపించారు.  గుంటూరు జిల్లా పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడి

    మోడీ సర్కార్ పై రాహుల్ ఫైర్…ఫూలిష్ సిద్దాంతాలు అక్కర్లేదు

    September 12, 2019 / 09:41 AM IST

    ఆర్థికవ్యవస్థ గురించి మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. సమస్య ఉందని గుర్తిండంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని రాహుల్ ఆరోపించారు. ఐదేళ్ల కనిష్ఠానికి ఆర్థికవ్యవస్థను దిగజారుస్తూ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్

    ఆ రాష్ట్రంలో మాత్రమే : ట్రాఫిక్ జరిమానాలు సగం తగ్గించారు

    September 10, 2019 / 12:51 PM IST

    కొత్త రూల్స్ ప్రకారం.. వెహికల్ తీయాలి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. భారీగా ఫైన్లు పడుతుండడంతో పరేషాన్ లో ఉన్నారు. వేలకు వేల జరిమానాలతో షాక్ అవుతున్నారు. వేస్తున్న ఫైన్స్ కట్టాలంటే బండి అమ్మినా అంత డబ్బు వచ్చే పరిస్థితి లేదు. దే�

    జగన్ సర్కార్ ఎఫెక్ట్ : TSRTCలో సమ్మె సైరన్!

    September 7, 2019 / 12:48 PM IST

    APSRTC విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె రాగాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో విలీనం చేయా

    100 రోజుల మోడీ 2.0 : కీలక,సంచలన నిర్ణయాలు

    September 6, 2019 / 07:05 AM IST

    మోడీ 2.0 సర్కార్ నేటితో 100రోజులు పూర్తి చేసుకుంది. నరేంద్రమోడీ అధ్వర్యంలో… రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే  సర్కార్ నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. 2014తో పోల్చితే… 2019లో మోడీ 2.0 చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు… అంతర�

    జగన్ మరో సంచలన నిర్ణయం : ఆర్టీసీ విలీనానికి గ్రీన్ సిగ్నల్

    September 3, 2019 / 12:47 PM IST

    అమరావతి :  ఏపీఎస్ ఆర్టీసీ  ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు జగన్ ఆమోదం తెలిపారు. బుధవారం సెప్టె�

10TV Telugu News