Home » Government
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల జేఏసీ కృతజ్ఞతలు తెలియచేసింది. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశమై..ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించింది. కార్మికులను విధుల్లోకి చేర్చుక�
మార్కెట్లో బంగారం కంటే ప్రత్యేక వస్తువుగా మారిపోయింది ఉల్లి. సగటు వినియోగదారుడు ఉల్లిపాయల కోసం చేస్తున్న నిరీక్షన మరో 3వారాల పాటు కొనసాగనున్నట్లు మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి. కొరతను తీర్చే క్రమంలో ఈజిప్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 6వేల 90
అవినీతిపై యుద్ధం ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే ఇక డైరెక్ట్గా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపికి సపోర్టు చేసిన అజిత్ పవార్పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆయన నిర్ణయం వ్యక్తిగతంగా వెల్లడించారు. పవార్ పార్టీ నిబంధ�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ఆర్టీసీ యూనియన్లు తీసుకున్న నిర్ణయంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో పడింది. దీంతో ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం ర�
ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. విడతల వారీగా మద్యం షాపులను తగ్గిస్తామని తెలిపిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్�
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. సమ్మెపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని తెలిపింది.
కార్మికులకు మోడీ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. పనిగంటల మార్పు చేయనున్నట్లు ముసాయిదా బిల్లులో కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదనలు చేసింది. జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించడానికి మాత్రం ఆసక్తి చూపలేదు. దీనికి కార్మిక సంఘాల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక�
మహారాష్ట్రలో రంజుగా రాజకీయం నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కాలేదు. దీంతో రాష్ట్రపతి పాలనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీనిపై శివసేన పైర్ అయ్యింది. బీజేపీ ఫెయిల్ అయితే..శివ�