Home » Government
దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. అంతకంతకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది.
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని మంత్రి పేర్నినాని అన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. అయితే సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికి వరకు బీజేపీకి వెన్నంటే ఉన్న శివసేన.. ఈ సారి సీఎం కుర్చీని పంచుకోవాలని ఆశిస్తోంది. మరి ఇందుకు
దీపావళి పండగ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి సందర్భంగా వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు యూపీ ప్రభుత్వం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్
ఏపీలో మద్యం నియంత్రణ ఎఫెక్ట్ తెలంగాణకు కలిసొచ్చింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులతో ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో సర్కార్ కు ఆదాయం వచ్చింది. 2017లో వచ్చిన రూ.411 కోట్ల ఆదాయాన్ని ఈస�
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వచ్చి మొదట్లో జమ్మూ కాశ్మీర్ వెలుపల స్థిరపడి ఆ తర్వాత జమ్మూకశ్మీర్ కి మకాం మార్చిన 5,300 మంది నిరాశ్రయులైన కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీగా 5.5 లక్షలు ఇచ్చేందుకు ఇవాళ(అక్టోబర్-9,2019)సమావేశమైన కేంద్రకేబినెట్ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త పాలసీ 2021 వరకు అమల్లో ఉండనుంది. దీంట్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మాత్రమే జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న మద్యం షాపులు తెరచి ఉంటాయి. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫ�
అక్టోబర్ 11,12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నైలో సమావేశంకానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలకు స్వాగతం చెబుతూ చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మమల్లాపురమ్ �