Home » governor tamilisai
రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించడం ఆనవాయితీ అని తెలిపారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా మారినట్లు మరోసారి నిరూపితమైందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో వివాదంపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రూరల్ ప్రాంత గ్రామాలకు పూర్తిగా అందడం లేదన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు అందాలనేదే తన కోరిక అన్నారు.
బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులకు డబ్బులు పంపుతున్నారని, ఏ పార్టీ నాయకులు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భావిస్తున్నాడని సంజయ్ ఆరోపించారు.
గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్పీకర్తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. బిల్లును పంపి రెండు రోజులు అవుతున్నా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రెండు గంటలపాటు బస్సులు నిలిపివేయనున్నారు. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టారు.
గవర్శర్ తమిళిసై ఆమోదం కోసం ఆర్టీసీ బ్లిల్లును రాజ్ భవన్ కు పంపారు. కానీ, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు.
ఒకవేళ గవర్నర్ ఆర్టీసీ బిల్లుపై అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆసక్తి నెలకొంది.
వరంగల్ అమ్మవారి సేవలో తమిళిసై