-
Home » group 2
group 2
రామసేనుడు, హరిసేనుడు.. అంటూ కథ చెప్పి.. నవ్వులు పూయించిన సీఎం రేవంత్ రెడ్డి..
వెయ్యి ఊడల మర్రి కింద కూర్చుని కఠోరమైన తపస్సు చేశాడు. తంత్రాలన్నీ చదువుతుంటే త్రిలింగ దేశంలోని అందరికీ నిద్ర లేని పరిస్థితులు వచ్చాయి.
గ్రూప్ 2 మరో విడత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థుల వివరాలు ఇందులో తెలుసుకోండి..
అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కీ విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఇక్కడ తెలపొచ్చు..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ పేపర్-1 నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష పెట్టారు.
గ్రూప్-2 కీ విడుదల చేసిన టీజీపీఎస్సి
గ్రూప్-2 కీ విడుదల చేసిన టీజీపీఎస్సి
Andhra Pradesh: ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. ఏయే పోస్టులున్నాయో తెలుసా?
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 597 పోస్టుల్లో 89 గ్రూప్-1 పోస్టులు, 508 గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి.
Afg vs Ind: ఆఫ్ఘనిస్తాన్తో ఆట అంత ఈజీ కాదు.. భారత్ గెలుస్తుందా? జట్ల అంచనా!
టీ20 ప్రపంచ కప్లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. కీలకమైన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడబోతుంది.
గ్రూప్-2 నియామకాలపై స్టే విధించిన హైకోర్టు
గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.
రేపటితో GRP-2 ‘కీ’ పై అభ్యంతరాలకు ఆఖరు
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మే 5న మొత్తం 727 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-2 స్ర్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి మే 9న APPSC ‘కీ’ని విడుదల చేసింది. అభ్యర్ధులకు ఆన్సర్ ‘కీ’ పై అభ్యంతరాలు తెలిపేందుకు మే 16 వరకు అవకాశం కల్
ఏపీలో ప్రారంభమైన గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్
ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 727 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. ఉదయం 9.30 గంటలకు
నేడు ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్
ఏపీలో 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష జరుగునుంది. స్ర్కీనింగ్ టెస్ట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్-2 పరీక్షలకు 2లక్షల 96వేల 36 మంది హాజరు కానున్నారు. టెస్ట్ కోసం ఏపీ వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెల�