Home » group 2
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ పేపర్-1 నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష పెట్టారు.
గ్రూప్-2 కీ విడుదల చేసిన టీజీపీఎస్సి
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 597 పోస్టుల్లో 89 గ్రూప్-1 పోస్టులు, 508 గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. కీలకమైన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడబోతుంది.
గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మే 5న మొత్తం 727 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-2 స్ర్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి మే 9న APPSC ‘కీ’ని విడుదల చేసింది. అభ్యర్ధులకు ఆన్సర్ ‘కీ’ పై అభ్యంతరాలు తెలిపేందుకు మే 16 వరకు అవకాశం కల్
ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 727 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. ఉదయం 9.30 గంటలకు
ఏపీలో 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష జరుగునుంది. స్ర్కీనింగ్ టెస్ట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్-2 పరీక్షలకు 2లక్షల 96వేల 36 మంది హాజరు కానున్నారు. టెస్ట్ కోసం ఏపీ వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెల�
కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తెలంగాణా గ్రూప్-2 అభ్యర్థులు మానవహక్కుల కమిషన్ ఆశ్రయించడం కలకం రేపింది. ఫలితాలు వచ్చాయి..రెండేళ్లు అయ్యింది..ఎక్కడ ఉద్యోగం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఓపిక నశించి పోయిందని..ఎంతో మానసికక్షోభకు గురయ్యామని వా�
విజయవాడ : ఏపీపీఎస్సీలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్ర్కీనింగ్ టెస్ట్ నుంచి ప్రత్యేక మినహాయింపులతో మెయిన్స్కు ఎంపికయ్యే రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు వారి రిజర్వుడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉందని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన