Home » Gudem Mahipal Reddy
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి గూడెం మహిపాల్ రెడ్డి వచ్చారు.
పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ మూడు గ్రూపులుగా విడిపోవడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది.
ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను వివరిస్తూ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు.
ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముగ్గురు బలమైన నేతలు పార్టీలో కొనసాగడం వల్ల... పైకి అంతా ఒకే అన్నట్లు కనిపిస్తున్నా... లోలోన మండుతున్న అగ్నిపర్వతంలా నేతలు రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏదిఏమైనా ఈ ఇద్దరు కారు దిగేయడం ఖాయమేనంటున్నారు. ఎవరు ఎటువైపు వెళతారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉంటే... ఇప్పుడు పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.
Harish Rao: మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని హరీశ్ రావు తెలిపారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు.