-
Home » Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy
తప్పు చేశా...! ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి యూటర్న్..! మిగతా వాళ్లది అదే దారేనా?
సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ.. మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయ్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కాకుండా..
పురపోరు వేళ కాంగ్రెస్ను కలవరపెడుతున్న వర్గపోరు.. పటాన్చెరులో ఆ ముగ్గురిని సమన్వయం చేసేదెట్లా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి..హస్తం పార్టీలో అంత కంఫర్ట్ గా లేరన్న టాక్ నడుస్తోంది. గూడెం రాకను కాట శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక గూడెంకు, నీలం మధుకు బీఆర్ఎస్ లోనే పడేది కాదు.
గూడెం మహిపాల్రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా?
మహిపాల్ రెడ్డి అనుచరుల్లో చాలామంది తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు సమాచారం.
అనుకున్నది ఒక్కటి, అయిందొక్కటి..! ఎమ్మెల్యే గూడెంకు ఎంత కష్టమొచ్చే..! ఆయన కష్టాలకు కారణాలేంటి..?
ఇదంతా అధికారులే చేస్తున్నారా? లేదా వచ్చే మంత్రులే ఎమ్మెల్యే అవసరం లేదని చెపుతున్నారా? అధికారులపై లోకల్ లీడర్ల ప్రెజర్ ఏమైనా ఉందా?
అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు .. పార్టీ మారిన ఎమ్మెల్యేల కీలక సమావేశం.. ఏం జరుగుతోంది?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు.. ఏమైందో తెలుసా?
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి గూడెం మహిపాల్ రెడ్డి వచ్చారు.
పటాన్చెరు కాంగ్రెస్లో మూడు ముక్కలాట.. ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా లీడర్ల వైఖరి
పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ మూడు గ్రూపులుగా విడిపోవడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది.
ఆ నియోజకవర్గంలో కారు స్టీరింగ్ ఎవరికి? ఇంకా ఎందుకు పెండింగ్లో పెట్టారు?
ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను వివరిస్తూ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు.
సొంతగూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? కారణం అదేనా..
ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్చెరులో కాంగ్రెస్కు కొత్త చిక్కులు
ముగ్గురు బలమైన నేతలు పార్టీలో కొనసాగడం వల్ల... పైకి అంతా ఒకే అన్నట్లు కనిపిస్తున్నా... లోలోన మండుతున్న అగ్నిపర్వతంలా నేతలు రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.