Home » Hardik Pandya
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది.
హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు మరో రెండు వారాల సమయం పట్టనుంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ఫిబ్రవరి 5న బీసీసీఐ వీరి కేసుపై తుది తీర్పును ప్రకటించనుంది. కచ్చితంగా ఈ జాప్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్, వరల్డ్ క
ఆస్ట్రేలియా పర్యటన అనంతరం కివీస్ పర్యటనకు సిద్ధమైన టీమిండియా తొలి వన్డేను నేపియర్ వేదికగా మొదలెట్టేసింది. ఈ మ్యాచ్కు జట్టు ఎంపిక విషయం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కష్టమైందట. ఇది కేవలం భారత జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడ
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ ప్రేయసి కూడా అతనికి చురకలు అంటించింది. కరణ్ విత్ కాఫీ షో టీవీ కార్యక్రమంలో నోరు జారిన పాండ్యా ఇప్పటికే రెండు మ్యాచ్ల నుంచి సస్పెన్షన్కు గురై మరో తీర్పు కోసం వేచి చ
ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి. ఈ మేర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు. ఎవరో ఒకరిద్దరు మినహాయించి క్రికెటర్లంతా మంచివాళ్లే. క్రికెటర్లు యంత్రాలు కాదు. వాళ్లూ మనుషులే. తప్పులు చేయడం మానవ సహజం.
భారత జట్టులో చాన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా కీలకంగా మారిపోయాడని టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. గతంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన విధంగానే పాండ్యాకు మద్ధతుగా నిలిచాడు ధావన్.
అనుచిత వ్యాఖ్యలు చేసి భారత జట్టు నుంచి నిషేదానికి గురైన హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి వివరణ ఇచ్చారు. ఆసియా కప్ జరుగుతుండగా గాయానికి లోనై మ్యాచ్ నుంచి తప్పుకున్న పాండ్యా.. కొంతకాలం విరామం తీసుకుని మళ్లీ జట్టులోక
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. ముంబైలోని ప్రసిద్ధ స్పోర్ట్స్ క్లబ్ ఖార్ జింఖానా మూడేళ్ల గౌరవ సభ్యుత్వం నుంచి పాండ్యను తొలగించారు.
మహిళలపై అనవసర వ్యాఖ్యలు చేసినందుకు భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్య, రాహుల్ పై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది.