Home » Hardik Pandya
భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ ఫార్మాట్కు అతీతంగా రెచ్చిపోతున్నాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2019తర్వాత టెస్టు ఫార్మాట్ లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో విజృంభించిన రోహిత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముందంజలో ఉన్నాడు. ఇ�
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్నప్పటికీ విరామంలోనే ఉన్నాడు. ఈ గ్యాప్ లో హార్దిక్ తన పర్సనల్ లైఫ్ గురించి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కొద్ది రోజుల ముందు సినీ నటి నటాషా స్టాన్కోవిక్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్�
మరో పర్యటనకు మహేంద్ర సింగ్ ధోనీ లేకుండానే భారత్ పర్యటించనుంది. ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ తీసుకుంటానంటూ టీమిండియాకు దూరమయ్యాడు. ఈ గ్యాప్లో కోహ్లీ సేన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. విండీస్ తర్వాత సఫారీలపై తలపడేందుకు దక్షిణాఫ్రికా వెళ్ల
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అమాంతం పైకి లేపేస్తున్నాడు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. మే7 మంగళవారం ముగిసిన మ్యాచ్లో ధోనీతో పాటు కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ.. మై ఇన్స్పిరేషన్, మై ఫ్రెండ్, మై బ్రదర్, మై
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ఏప్రిల్ 28న జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఇరగదీశాడు. ప్రతి బాల్ను బౌండరీకి పంపించాలనే ఆడాడు. తన అద్భ�
కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్లపై బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ డికె జైన్ సారథ్యంలోని కమిటీ విలక్షణ తీర్పును వెలువరించింది. క్రికెటర్లు ఇద్దరూ
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా తన తమ్ముడు హార్దిక్ పాండ్యా బ్రేక్ తర్వాత చాలా బెటర్ అయ్యాడంటున్నాడు. వరల్డ్ కప్కు ముందు తన తమ్ముడు ఇలా నైపుణ్యం సాధించడం శుభపరిణామం అన్నాడు. కాఫీ విత్ కరణ్ టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పాండ్య
హార్దిక్ పాండ్యా ఇటీవల ఫుల్ ఫామ్ తో పుంజుకొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పాండ్యాపై ఉన్న కాఫీ విత్ కరణ్ షో వివాదం కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై 37 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బుధవారం వాంఖడే వేదికగా హార్దిక్ పాండ్యా చివరి ఓవర్లలో రెచ్చిపోవడమే ఇందుకు కారణం. బ్రావో వేసిన ఆఖరి ఓవర్లో హెలికాఫ్టర్ షాట్ లతో విజృంభించాడు. చివరి రెండు ఓవర్లలో ముం�
బీసీసీఐ అంబుడ్స్మన్ (రిటైర్డ్) జస్టిస్ డికె జైన్ ఆధ్వర్యంలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్కు నోటీసులు జారీ అయ్యాయి.