Home » Hardik Pandya
[svt-event title=”పంజాబ్దే మ్యాచ్.. సూపర్ డూపర్ విజయం” date=”19/10/2020,12:08AM” class=”svt-cd-green” ] ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ బంతిని క్రిస్ గేల్ సిక్సర్గా మలిచాడు. తర్వాతి బంతిని సింగిల్ తియ్యగా.. మూడవ బంతిని, నాల్గవ మయాంక్ ఫోర్లుగా మలిచాడు. దీంతో సూపర్ సూపర్ ఓవర్�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 30రోజుల్లో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 19న జరగనున్న ఐపీఎల్ సీజన్ కు సర్వత్రా ఏర్పాట్లు మొదలైపోయాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బహుకాలంగా దూరంగా ఉంటున్న ముంబై పాండ్యా హార
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిక్ లకు బాబు పుట్టిన సంతోషంలో మునిగి ఉన్నారు. ఆ సంతోషంలో మీరూ భాగం అవ్వాలంటే ఓ సారి వాటిపై లుక్కేయండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొద్ది నెలల్లోనే నటాషా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కరోనా తతంగం చల్లారిన తర్వాత పెళ్�
భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. రెండు రోజుల క్రితం పాండ్యా భార్య, సెర్బియా నర్తకి-నటి నటాషా స్టాంకోవిచ్ కొడుకుకు జన్మనిచ్చింది. 26 ఏళ్ల హార్దిక్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కొడుకు చేతిని �
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కాబోయే భార్య, సినీ నటి నటాషా సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన హాట్ హాట్ అందాలతో మంటలు పుట్టిస్తోంది. లాక్ డౌన్ వేళ తన బికినీ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది నటాషా. సముద్ర తీరాన బ్లాక్ బికినీలో
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నా, ఫిట్నెస్పై కోసం యోగ, జిమ్చేస్తూ ఫిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ లాక్డ�
గౌతం గంభీర్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనాలు పెద్ద మొత్తంలో PM-CARES రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశారు. బాలీవుడ్ హీరోల్లో, క్రికెటర్లలో ఎవ్వరూ ఇవ్వనంత భారీ విరాళాన్ని ఇచ్చారు అక్షయ్ కుమార్. రూ.25కోట్ల రూపాయలు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్నట్లు ప్రకట�
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత జట్టును ఆదివారం ప్రకటించింది. సొంతగడ్డపై మార్చి 12నుంచి మార్చి 18వరకూ ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశార
ఇటీవల షిప్లో సముద్రం మీద ప్రయాణిస్తూ ఎంగేజ్మెంట్ చేసుకుని సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. పిక్కలు, వెన్ను గాయం కారణంగా ఆటనుంచి దూరమైన హార్దిక్.. ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ బరిలోకి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమం�