Home » Heavy Rains
వరుణుడు భయపెడుతున్నాడు.. భారీ వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ �
దేశంలోని 17 రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ విడదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఉత్తర�
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర,కుచ్ ల ప్రాంతాల్లో శనివారం (సెప్టెంబర్ 21)న భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులతో పాటు మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్,మిజోర�
రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని RTGS తెలిపింది. మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే చిత్తూరు, �
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా..తెలుగు రాష్ట్రాలపై వరుణుడు విరుచుకపడుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్�
రాయలసీమ జిల్లాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతా
మధ్యప్రదేశ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. అయితే పలు చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లాయి. అయితే ఇప్పుడు ఇండోర్ లోని మహారాజ యశ్వంత్రో హాస్పిటల్ లోపలికి వరద నీర�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణం కేంద్రం వెల్లడించ
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్