Home » home quarantine
ఒక్క విందు ఎంత పని చేసింది..రా..బాబు..అనుకుంటున్నారు. ఇప్పుడు. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి ఇచ్చిన విందు ఎంతో మందిని కలవరపెడుతోంది. విందు ఇచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడడం..విందుకు వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి �
తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అందరికి కరోనా వైరస్ అంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా నగరంలో జరిగింది. మోరినాలోని 47వార్డుకు చెందిన ఒక వ్యక్తి దుబాయ్ లో ఉంటున్నాడు. తన తల్లి మరణ వార్త విన్న అతడు వెంటనే మార్చి 17�
కరోనా వైరస్ వ్యాపించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే..వైరస్ బారిన పడి హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతూ..కొంతమంది తప్పించుకుని బయటకు రావడం..భయాందోళనలకు గురి చ
కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారు. 60 నుంచి 80 సంవత్సరాలు..ఇంకా వయస్సు పైబడి ఉన్న వారు మృతి చెందుతున్నరు. చైనా నుంచి వచ్చిన ఈ భూతం..ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో చనిప�
కరోనా వ్యాధి అత్యంత ప్రమాదకరం. దీనికి మందు లేదు. ఏదైనా ఉందంటే వైరస్ సోకిన వ్యక్తి..క్వారంటైన్ లో ఉండాలి..ఎవరితో కలవద్దు..14 రోజుల పాటు ఇలాగే ఉండాలి..వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటాం..ప్లీజ్ సహకరించండి..అంటూ తెలుగు రాష్ట్రాల పాలకులు, వ
కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే..స్వీయ నిర్భందమే ఒక్కటే మార్గమమని, క్వారంటైన్ నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇతరులకు వైరస్ సోకితే పెను ప్రమాదం ఏర్పడుతుందని, వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున�
కరోనా ఎఫెక్ట్ : పిల్లల కోసం కొద్దిరోజులు కలిసుండాలని నిర్ణయించుకున్న హృతిక్, సుసానే దంపతులు..
ప్రభుత్వం నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమతో పాటు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి సహకారం ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు హో�
రోజురోజు కు పెరిగిపోతున్న కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు తమ చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటికే 50కి పైగా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఆ జాబితాలో ఫ్రాన్స్, ఇటలీ, అర్జెంటీనా, అమెరికా, ఇరాక్, రువాండా, గ్రీస్ కూడా ఉన్నాయి. బుర్కినా ఫాసో
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది