Home » hyderabad police
: కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ..
ఖరీదైన సెల్ఫోన్లు కొట్టేసి విదేశాల్లో అమ్మేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఏకంగా 703 ఫోన్లు సీజ్ చేశారు.
ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను బ్లాక్లో అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్వేరు ఉద్యోగులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆన్ లైన్ బెట్టింగ్ లో ఎంతో మంది యువకులు లక్షలాది రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లకు పైగా నగదు ఉంది.
నకిలీ నోట్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండటానికి హానికారక టైటానీయం డయాక్సైడ్, జాంతం గమ్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ బేగంపేట రాబరీ కేసులో ధైర్యసాహసాలు చూపించిన మహిళలను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం సన్మానించారు.
Jubilee Hills Car Accident : 2022లో మార్చ్ 17న రోడ్ నెంబర్ 45లో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడుపై వేగంగా ఓ కారు దూసుకెళ్లింది.
PM Modi Road Show : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా శుక్రవారం (మార్చి 15) విజయ సంకల్ప రోడ్ షో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
మొత్తం 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల రూపాయల నగదును ఆమె వద్ద గుర్తించినట్లు తెలుస్తోంది.