Home » hyderabad police
పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చింది.
నిందితుల నుంచి 2లక్షల 20వేల రూపాయల క్యాష్, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ర్యాలీలు, పండుగలలో డీజేలతో పాటు టపాసుల వినియోగం ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది.
అపరిశుభ్ర వాతావరణంలో, నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి..
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిబంధనలు ప్రకటించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది.. కొత్త రూల్స్ తీసుకువచ్చి ప్రభుత్వం, పోలీసులు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
ఆ ఘటనలో 2 రౌండ్లు కాల్పులు జరిపారని అన్నారు. అతడికి సహకరించిన వారిని కూడా అదుపులోకి..