Home » Hyderabad
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమైన నుమాయిష్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం (జనవరి6,2020) పది వేల మంది నుమాయిష్ను సందర్శించారు. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్కు మహిళలకు ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించారు. ఇది మ�
హైదరాబాద్ కొండాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల సమస్య యువకుడి ప్రాణాలు తీసింది. జుట్టు రాలిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.
వరంగల్ ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా,
ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వైఖరికి హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిషార్కారాల ఫోరం రూ.2లక్షల జరిమానా విధించింది. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం, మానసిక వేదనకు, ఇబ్బందులకు గురి చేయడం వంటి కారణాలతో ఈ తీర్పు వెల్లడించింది. దాం�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన మర్చిపోక ముందే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత
పౌర చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనకారులు హైదరాబాద్లో కదం తొక్కారు. ఈ ర్యాలీ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ని తలపించింది. ముస్లిం షబ్బాన్, జమాతే ఇస్లామీ, జామియతే ఉలేమా, ఎంబీటీ, తెహ్రీక్, అమెలే హదీస్, జమాతే ఇస్లామీ, తామి
మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలోని ఎల్బీస్టేడియంలో ఇవాళ(05 జనవరి 2020) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
గౌడ కులస్తుల అభివృద్ధికి అన్నిరకాలుగా కృషి చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు.