Home » Hyderabad
టీఎస్ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు.
ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినా..ముస్లిం మహిళలకు కష్టాలు తీరటంలేదు. అర్థం పర్థం లేని కారణాలను సాకుగా చెప్పి..ట్రిపుల్ తలాక్ అనే మూడు మాటలు చెప్పి భార్యల్ని వదిలించుకుంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో కొడుకుని కని ఇవ్
ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్
పాకిస్తాన్ లో హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్. మధ్య ప్రదేశ్ కు చెందిన దారిలాల్ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. కొలిస్తాన్ ఎడారిలో పాస్ పోర్టు, వీసాలు లేకుండా వచ్చారని ఆరోపిస్తూ పట్టుకున్నారు. ప్రశాంత్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర�
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కిడ్నాప్ కేసు పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు విస్తుపోయారు.
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక�
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం (నవంబర్ 17, 2019) నుంచి ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’ ప్రారంభించినట్టు జీఎంఆర్ ఎయిర్పోర్టు కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. వన్ నేషన్ – వన్ టాగ్ మిషన్, ప్యాసింజర్ ఈజ్ �
టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
సెల్ఫీ మోజులో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై సెల్ఫీ మోజులో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో న�
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఫిరోజ్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్ట�