Home » Hyderabad
హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిష్ట్రేషన్ల రాబడి జోరుగా సాగుతోంది. భూములు, స్థలాలు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల రాబడి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఈ సారి రికార్డు స్థాయిలో 29.03 శాతం మేర రిజిస్ట్రేషన్ల రాబడిలో వృద్ధ�
హైదరాబాద్ : ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలకు ఈ ఏడాది మరిన్ని కష్టాలు తప్పేలాలేవు. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలపై మరో పిడుగు పడింది. ఇప్పటికే సగానికి పైగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు మూసివేతకు గురయ్యాయి. 2019-20 విద్యా సంవత్సరానికి
స్వయంగా సీఎంలే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన అదేశాలను డస్ట్ బిన్లో పడేశారు. ముందుకెళ్లాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే అంటున్నారు. టోల్ గేట్ యాజమాన్యాల తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. సంక్రాంతి రద్దీతో వాహన�
హైదరాబాద్ : సంక్రాంతికి నగరవాసులు పల్లెబాట పట్టారు. ఉపాధి నిమిత్తం నగరంలో ఉంటున్న ఏపీ, తెలంగాణ ప్రజలంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ఏ సెంటర్ చూసినా సంక్రాంతికి ఊరెళ్తున్న ప్రయాణీకులతో సందడిగా మారింది. దీంతో ఎటు చూసినా బస్సులన్నీ రద్దీగా ఉన్నాయ�
హైదరాబాద్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి మరో కష్టం వచ్చి పడింది. హ్యాపీగా సొంతూరికి వెళ్లి పండగ చేసుకుందామనే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఓవైపు విపరీతమైన రద్దీ, ట్రాఫిక్ జామ్లతో రోడ్లపై నరకం చూస్తున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచ
హైదరాబాద్: వెన్నులో వణుకుపుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. దట్టమైన పొగమంచు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకి వెళుతున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కప్పేయడంతో ఎదురుగా ఉన్న దారు�
హైదరాబాద్ : గోడకు కన్నం వేసి రూ.5.5 లక్షల విలువైన 35 స్మార్ట్ ఫోన్స్ ను..6 మెమరీ కార్డ్స్ ను అత్యంత చాకచక్యంగా కొట్టేసిన దోపీడీ కేసును మూడేళ్లకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోల
హైదరాబాద్ : సంక్రాంతికి నగరవాసులు పల్లె బాట పట్టారు. సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికులతో బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 5,252 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వివిధ రూట్లలో 11 నుంచి 16 వరకు నడుప�
తెలంగాణ కాంగ్రెస్కు సంక్రాంతి షాక్ టీఆర్ఎస్లోకి ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో సబిత చేరిక వార్తలపై కాంగ్రెస్లో సంచలనం కుమారుడు కార్తీక్రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం చేవెళ్ల ఎంపీ టికెట్ లక్ష్యం హైదరాబాద్: సంక్రాంత�
కుటుంబంలో చిచ్చు పెట్టిన చాటింగ్ భార్యా భర్తల మధ్య విభేదాలు.. భర్త చావును కూడా పట్టించుకోని భార్య సోషల్ మీడియాతో ఏర్పడుతున్న సరికొత్త బంధాలు.. అనాధలుగా మారుతున్న చిన్నారులు హైదరాబాద్ : టెక్నాలజీని మిస్ యూజ్ చేసుకుంటున్న క్రమంలో ఎన్నో