Home » Hyderabad
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించే సర్పంచ్లు..ఉపసర్పంచ్లకు ట్రైనింగ్ ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జనవరి 11 ప్రగతి భవన్లో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర
జీహెచ్ ఎంపీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ బార్స్ అండ్ పబ్స్ పౌ జీహెచ్ ఎంసీ ఉక్కుపాదం రూల్స్ బేఖారు చేసిన పబ్స్ అండ్ బార్స్ మేనేజ్ మెంట్ కేర్ లెస్ గా వుంటే తాట తీస్తున్న విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ జూబ్లిహిల్స్ లోని పలు పబ్స్, బార్స్ సీజ్ హైదరాబాద�
ఔటర్ రింగ్రోడ్డు నెత్తురోడింది. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు కేన్సర్ పేషెంట్, మరొకరు అంబులెన్స్ డ్రైవర్. 2019, జవనరి 11వ తేదీ శుక్రవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక
దేశంలో గొర్రెల సంఖ్య, మాంసం వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ బదిలీ అయ్యారు. కోల్ కతా హైకోర్టు చీఫ్ జిస్టిస్ గా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జన�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. కర్నాటక కోస్తా నుంచి తెలంగాణ పక్క నుంచి విదర్భ మీదుగా మధ్యప్రదేశ్ వరకు 900 కిలోమీటర్ల మేర ఎత్తున ద్రోణి ఏర్పడిందని ఆయన వివరించారు. తూర్పు, ఆగ్నేయ భారతం
హైదరాబాద్ : క్యూనెట్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం 60మందిని అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి రూ.2.07 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో క్యూనెట్ మోసగాళ్ల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అతి తక్కువ నగదును డిపాజిట్ చేస్
సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బమ్మలు, కోడి పందాలు, భోగి మంటలు, పిండి వంటలు. వీటన్నింటికంటే పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం పతంగులతోనే. ఈ కైట్ ఫెస్టివల్ గా అంతర్జాతీయ స్థాయిలో �
హైదరాబాద్ : చైజా మాంజా జోరుతో ప్రాణాలు బేజారెత్తిపోతున్నాయి. చూసేందుకు చిన్నపాటి దారమే అయినా ప్రాణాలు తీయటంతో చాలా పదును గలదీ చైనా మాంజా. దీనిపై ప్రభుత్వ నిషేధం వున్నా అమ్మకాలు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా 
హైదరాబాద్: సృష్టిలో తియ్యనిది స్నేహం అంటారు. ఆ స్నేహానికే కళకం తెచ్చి..అనుమానం పెనుభూతంగా మారి స్నేహితుడ్ని అంతం చేసేసింది. బతుకు తెరువు కోసం కన్నవారిని విడిచి ఢిల్లీకి వెళ్లి జీవితంలో స్థిరపడే సమయంలో స్నేహితుడ్ని దారుణంగా హత్య చేసి తన �