Home » Hyderabad
హైదరాబాద్ : నగరంలో 2018, డిసెంబర్ 31న ఒక విచిత్రమైన ఘటన జరిగింది. సాదారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారు పట్టుబడతారు. కానీ ఓ వ్యక్తి మద్యం తాగకున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. మద్యం తాగకున్న
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలికి ఏపీ, తెలంగాణ గజ గజ వణుకుతన్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర చలి గాలులు వీస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట నమోదయ్యాయి. పగలు, రాత్రి పూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా �
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
హైదరాబాద్ : మెట్రో రైళ్లలో తొలిసారిగా ఒకే రోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించడంతో 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. దీంతో ఒకే ర
ఢిల్లీ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) లో దేశ వ్యాప్తంగా వివిధ ఈఎస్ఐసీ హాస్పిటల్స్ లో 329 స్పెషలిస్ట్ గ్రేడ్ -2 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ అయ్యింది. గ్రేడ్స్ అండ్ యూజింగ్ పోస్ట్ లు : స్కేల్-72, జూనియర్ స్కేల్ 257గా వున్
హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సరిగ్గా ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిలిపివేయాలంటూ హ�
విజయవాడ : ఏపీకి హైకోర్టు రావడం ఓ చారిత్ర ఘట్టమని హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ �
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ధూమ్ ధూమ్ గా జరిగాయి. 2019కి గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. రోజంతా యువత హంగామా చేశారు. బాణ సంచా పేలుళ్�
ట్రాయ్ తీరుపై కేబుల్ ఆపరేటర్ల సంఘం ఫైర్ అవుతోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.