Home » IAF
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాలుగు దశాబ్దాల పాటు ముఖ్య పాత్ర పోషించిన శక్తివంతమైన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న ఏడు మిగ్-27విమానాలు శనివారం నుంచి ఇక కనుమరుగైపోనున్నాయి. 1999 కార్గిల్ యుద్ధసమయంలో ఆపర�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్యాన్’ నుంచి 60మందిలో 12మంది పైలట్లను పక్కకపెట్టేసింది. మూడు నెలలుగా 12మంది పైలట్ల కోసం జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో భాగంగా ఐఏఎఫ్ కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏర�
భారత్ ఎయిర్ ఫోర్స్ 87వ వార్షికోత్సవ వేడులకలో భాగంగా గగనతలంలో విన్యాసాలు చేస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న హిండాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి విశాల గగనంలో షికార్లు కొడుతూ కనువిందు చేశాయి. ఫిబ్రవరి 27న జరిగిన ఎయిర్ స్ట్రైక్ దాడుల్లో భారత యుద్ధ విమాన�
బిల్డింగ్ లను సైతం ఈజీగా నేలమట్టం చేయగల శక్తివంతమైన స్పైస్- 2000 బాంబులు భారత అమ్ములపొదిలో చేరాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్ లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెల్ తో భారత్ కుదుర్చుకున్న ఒప్ప
పాకిస్తాన్పై దాడి చేయడానికి భారత్ వేగం పెంచింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా మల్టీ పర్పస్గా వాడగల 8 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. అమెరికాలో తయారుచేసిన అపాచీ గార్డియన్ ఎటాక్ AH-64E హెలికాప్టర్లను పఠాన్ కోట్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ద�
అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే అమెరికా యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఇప్పుడు భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది.మొదటి ఏహెచ్-64E(I) హెలికాప్టర్ ను శుక్రవారం అమెరికా కంపెనీ ఇండియాకు అప్పగించినట్లు ఎయిర్ ఫోర్స్ శనివారం(మే-11,2019) ట్వీటర్ ద�
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీ�
బాలాకోట్ లోని జైషే ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చేసిన దాడిలో ఒక్కరు కూడా చనిపోలేదని,కొన్ని చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి-26,2019న బాలాకోట్ లోని ఉగ్రశ�
పాక్ లోని బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసిన తర్వాత ఆ దేశ సైన్యానికి చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ కు ఏదైనా జరిగితే తాను పాక్ ను వదిలిపెట్టబోమని హెచ్చరించినట్లు ప్రధాని మోడీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగ�
పాక్ చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్ 21తోనే కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది.