IAF

    క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే..

    February 27, 2019 / 12:05 PM IST

    పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. పాక్ సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. అభినందన్‌పై జాలి, దయ చూపకు�

    సాలే..పాక్ మూస్కోని కూర్చో: తుపాకీ మాదే తూటా మాదే

    February 27, 2019 / 07:02 AM IST

    భారత్ సర్జికల్ ఎటాక్ తర్వాత దేశవ్యాప్తంగా IAF పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలను అభినందిస్తున్నారు.

    అంత సీన్ ఉందా : అణుదాడికి సిద్ధమైన పాకిస్తాన్?

    February 26, 2019 / 04:56 PM IST

    పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.

    భారత భూభాగంలోకి పాక్ డ్రోన్…పేల్చేసిన ఆర్మీ

    February 26, 2019 / 11:10 AM IST

    పాక్ లోని బాల్కోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన కొన్ని గంటల్లోనే పాక్ కు చెందిన ఓ స్పై(గూఢచర్య) భారత భూభగంలోకి చొచ్చుకొచ్చింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు నలియా ఎయిర్ బేస్ కి అతి సమీపంలోని అబ్దాసా గ్రామ�

    సుష్మా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం: వైమానిక దాడులపై వివరణ

    February 26, 2019 / 10:15 AM IST

    ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు  విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది.  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుష్మా స్వరాజ్  ఈ సమావేశంలో  మంగళవారం తెల్లవ

    దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్

    February 26, 2019 / 09:47 AM IST

    పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుల క్యాంపులపై బాంబుల వర్షం కురిపించారు. ముష్కరమూకల

    అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!

    February 26, 2019 / 08:26 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో దాయాది పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ తో ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎల్ఓసీ సరిహద్దులోని జైషే మహ్మద్ ఉగ్రవాద ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విరుచుకపడింది.

    వారిని చూస్తే గర్వంగా ఉంది: తేజస్వీ యాదవ్

    February 26, 2019 / 05:33 AM IST

    బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం చేసిన దాడిని ప్రశంశించారు. ట్విట్టర్ వేదికగా ధ

    ఫైటర్ జెట్ లు రెడీ : సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు

    February 17, 2019 / 05:04 AM IST

    పుల్వామా దాడితో రగిలిపోతున్న భారత సైన్యం పాక్ కు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉంది. పాక్ తో ఇకపై చర్చలు ఉందకూడదు అని భారత్ భావించింది. భారత్-పాక్ పశ్చిమ సరిహద్దుల్లో  భారత వాయుసేకు చెందిన 81 యుద్ధ విమానాలు మొహరించాయి. టాప్ ఇండియన్ ఫైటర్ జెట్ లు �

10TV Telugu News