Home » IAS
IAS officers appointed in the PMO : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�
ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వెళ్లిన షా ఫైజల్… పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి మళ్లీ ఐఏఎస్ ఉద్యోగంలో తిరిగి చేరేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి షా ఫైజల్.. జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో తిరిగి సేవలు అందించే అవకా�
ఆ కుర్రాడిది నిరుపేద కుటుంబం. తీవ్రమైన ఆర్థిక సమస్యలు. కానీ ఇవేవీ అతడి లక్ష్యాన్ని, కలను అడ్డుకోలేదు. కష్టపడి మరింత పట్టుదలతో చదివాడు. తన చదువు ఖర్చుల కోసం ఇంటి కూడా అమ్ముకున్న ఆ తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడు. యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయ�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా
మాజీ ఐఏఎస్ అధికారి కణ్నన్ గోపీనాథన్ ను మరోసారి భారత ప్రభుత్వం విధుల్లోకి చేరమంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిప్పికొట్టారు. కరోనా వైరస్ మహమ్మారి విధుల నేపథ్యంలో వెంటనే జాయిన్ అవ్వాలని ప్రభుత్వం నుంచి ఆయనకు ఆర్డర్ వెళ్లింది. 8నెలల క్రి�
కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే..స్వీయ నిర్భందమే ఒక్కటే మార్గమమని, క్వారంటైన్ నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇతరులకు వైరస్ సోకితే పెను ప్రమాదం ఏర్పడుతుందని, వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున�
ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ప్రభ�
అవును మీరు వింటున్నది నిజమే. బిజీ షెడ్యూల్ కారణంగా మహిళా ఐపీఎస్, ఓ ఐఏఎస్ అధికారులు ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీరిది ప్రేమ వివాహం. బిజీ షెడ్యూల్ కారణంగా వీరి వివాహం వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు ప్రేమికుల రోజునే పెళ్లి చేస�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ‘సివిల్ సర్వీసెస్ – 2020’ నోటిఫికేషన్ ను బుధవారం(ఫిబ్రవరి 12, 2020) న విడుదల చేసింది. ఇందులో మెుత్తం 796 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇండ
ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న(ఫిబవ్రరి 02.2020) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం