IAS

    28 ఏళ్లు.. 53 బదిలీలు : నిజాయితీకి అవమానం.. అశోక్ ఖేమ్కా ట్వీట్

    November 27, 2019 / 01:16 PM IST

    28 ఏళ్ల సర్వీసు.. 53 సార్లు ట్రాన్స్‌ఫర్లు.. ఆయనే అశోక్ ఖేమ్కా. 1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. తాజాగా 53వ సారి బదిలీ అయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్స్‌పల్ సెక్రటరీగా ఉన్నారు. క్రీడా, యువజన వ్యవహారాల విభాగం నుంచి గత మార్చిలో బదిలీ అయిన �

    మీ జేబు నుంచి రూ.5లక్షలు ఇవ్వాల్సిందే : డెంగీ మరణాలపై ఐఏఎస్ లకు హైకోర్టు హెచ్చరిక

    October 24, 2019 / 03:16 PM IST

    తెలంగాణలో డెంగీ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం.. డెంగీ నివారణకు

    ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ

    September 13, 2019 / 03:31 PM IST

    ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 18 మంది ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేశారు. ఈమేరకు శుక్రవారం (సెప్టెంబర్ 13, 2019) ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.  హౌజింగ్‌ ముఖ్య కార్యదర్శిగా అజయ్‌ జైన్‌, పరిశ్రమ�

    ప్రజాస్వామ్యం కరువైందని ఐఏఎస్ రాజీనామా

    September 7, 2019 / 07:57 AM IST

    అప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగలేనంటూ మరో ఐఏఎస్ తన పదవికి రాజీనామా చేశాడు. కశ్మీర్‌లో జరుగుతున్న ఘటనలపై స్పందించలేకపోతున్నానంటూ కన్నన్ గోపీనాథన్ అనే ఐఏఎస్ అధికారి  పదవికి రాజీనామా చేసిన రెండు వారాల్లో మరో ఘటన చోటు చేసుకు

    మాట్లాడే స్వేచ్ఛ లేదు : మూటలు మోసిన IAS గోపీనాథన్ రాజీనామా

    August 24, 2019 / 12:57 PM IST

    గతేడాది భారీ వర్షాలు,వరదలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలి కలెక్టర్…ఓ సామన్య వ్యక్తిలా ఓ సహాయక శిభిరంలో 8 రోజుల పాటు మూటలు మోసినా ఎవ్వరూ ఆయన్ను గుర్తు పట్టేలేదు. చివరకు ఆయన ఐఏఎస్ ఆఫీసర్

    మోడీ చాపర్ చెక్ చేసిన IAS సస్పెండ్.. స్టే విధించిన క్యాట్

    April 26, 2019 / 04:19 AM IST

    ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాపర్ ను చెకింగ్ చేసినందుకుగాను IAS అధికారి మహ్మద్‌ మోషిన్ ను సస్పెండూ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ పై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (CAT) గురువారం స్టే విధించింది. 

    తెలంగాణ లో ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతులు

    April 23, 2019 / 12:02 PM IST

    హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎతున్న సివిల్ సర్వీస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు కల్పిస్తూ 15 జీవోలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణా ప్రభుత్వం �

    టీడీపీ, వైసీపీలో కలవరం : IASల కీలక సమావేశం

    April 23, 2019 / 06:14 AM IST

    అమరావతి : కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్న చందంగా ఉంది ఏపీలో ఐఏఎస్ ల పరిస్థితి. నేను సీఎం అయితే నీ అంతు చూస్తా అంటూ ఆర్టీజీ సీఈవోకి అహ్మద్ బాబుకి వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్ లను టార్గెట్ పెట్టారు. ఇక సీఎం �

    ఇదీ నిజం : ఇందిరా, కిరణ్ బేడీ వైరల్ ఫొటో వెనుక స్టోరీ ఏంటంటే

    April 23, 2019 / 05:29 AM IST

    నైతికతకు, అహంకారానికి ఇదే తేడా అంటూ ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలను పోలుస్తూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడని, మాజీ ప్రధాని ఇందిరాగ

    మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్

    April 18, 2019 / 11:22 AM IST

    ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసింది.

10TV Telugu News