Home » ICC Men's T20 World Cup 2022
టీ20 వరల్డ్ కప్ టోర్నీ సూపర్ -12లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ జట్టును ఓడించింది.
గత రెండురోజులు మెల్బోర్న్లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయంసైతం అక్కడ మేఘావృతమై ఉంది. అయితే, మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం స్పష్టంగా ఉండటంతో 40 ఓవర్లు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగే అవకాశాలే ఎ
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత ముఖ్యమైనదిగా టీమిండియా భావిస్తుంది. దీనికితోడు వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఆసియా కప్లో భారత్ జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసహా, ఆ దేశ మాజ�
రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సభ్యులు మెల్బోర్న్లోని ప్రభుత్వ గృహంలో విక్టోరియా గవర్నర్ లిండా డెసావు ఏఎం, ఇతర ప్రముఖ ప్రముఖులను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ, విక్టోరియా గవర్నర్ కార్యాలయాలు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస�
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అసలుసిసలైన సమరం రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 16న ప్రపంచ కప్ మ్యాచ్లు ప్రారంభంకాగా.. క్వాలిఫయిర్ రౌండ్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఈ ఎనిమిది జట్లలో నాలుగు జట్లు సూపర్-12క
టీ20 ప్రపంచ కప్లో అసలు సమరం ప్రారంభం కాకముందే వెస్టిండీస్ జట్టు ఇంటిబాటపట్టింది. 2012, 2016 సీజన్లలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన వెస్టిండీస్ పేలువ ప్రదర్శనతో ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు పాల్గోదని బీసీసీఐ ప్రకటించిన విషయం విధితమే. దీంతో పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. నిర్ణయం మార్చుకోకపోతే వచ్చే ఏడాది భారత్లో జరిగే ప్రపంచ్ కప్ను బహిష్
జైషా చేసిన ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్లో ఆసియా కప్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి దాదాపు సంవత్సర కాలం సమయం ఉంద�
ఆరు బంతులకు 11 పరుగులు అవసరం కాగా.. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. మరో రన్ఔట్ కావటంతో చివరి ఓవర్లో మొత్తం నాలుగు వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు 20 ఓవర్లలో 180 పరుగులకు అలౌట్ అయ్యారు. ఆరు పరుగుల తేడాతో టీమిండియా �
టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్లో నమీబియా శ్రీలంకను చిత్తు చేసింది. ఆసియా కప్ గెలిచి ప్రపంచకప్లోకి అడుగుపెట్టిన లంక జట్టుకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఈ మ్యాచ్లో నమీబియా 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.