Home » ICC Men's T20 World Cup 2022
పాకిస్థాన్ జట్టు సెమీస్లో అడుగు పెట్టింది. బంగ్లాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్.. గ్రూప్ -2 విభాగం నుంచి భారత్తోపాటు సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. పసికూన నెదర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా జట్టు ఓటమితో పాక్ కు సెమీస్ అవకాశాలకు అడ్డు�
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కాసేపట్లో భారత్-జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆడుతున్న 50వ టీ20 మ్యాచ్ ఇది. �
ఇండియా-జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం మెల్బోర్న్లో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇండియా సెమీ ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర అవకాశాల మీద ఆధారపడాలి.
భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ లో కోహ్లీ నిజంగానే ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, ఈ విషయాన్ని అప్లైర్లు గుర్తించక పోవటంతో భారత్ కు లాభం చేకూరిందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా వ్యాఖ్యానించడంతో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర�
నవంబరు 9 నుంచి సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. రేపటి మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ కు వెళ్తుంది. జింబాబ్వే చిన్న జట్టే కాబట్టి భారత్ తప్పకుండా గెలుస్తుందనే భావించవచ్చు. అయితే, రేపటి మ్యాచు జరగకుండా వాన అడ్డుపడితే పరిస�
సూపర్-12 దశలో గ్రూప్ -1 నుంచి ఇప్పటికే న్యూజీలాండ్ జట్టు సెమీస్లోకి అడుగుపెట్టగా.. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్తును ఎవరు దక్కించుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. నేడు శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, బంగ్లా కెప్టెన్ షకీబ్ మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వు బ్యాటింగ్ చేయి, అంపైర్లను వారి పని చేయనివ్వండి’ అని యూన
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీ హోటల్ వీడియో ఘటనపై స్పందించారు. మీడియా, అభిమానులు, ఫొటోగ్రాఫ్ ల నుంచి ఆటగాళ్లు కాస్త విరామం పొందేది, సురక్షితంగా భావించేది ఇక్కడే. అలాంటి హోటల్ గదిలో కూడా వీరికి ఇలాంటి అనుభవం ఎదురుకావటం సరైన చర్య �
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో బైబై పాకిస్థాన్ అంటూ నెట్టిట్లో నెటిజన్లు పాకిస్థాన్ ను ట్రోల్ చేస్త�
T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో సఫారీలు విజయం సాధించారు. భారత్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(68) ఒక్కడే రాణించడంతో 20ఓవర్లలో కేవలం 133 పరుగులు మాత్రమ�