Home » ICC Men's T20 World Cup 2022
నెదర్లాండ్స్ జట్టు బ్యాటర్ బాస్ డి లీడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 6వ ఓవర్లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్ చేయగా బంతులు వేగంగా దూసుకొస్తున్నాయి. ఓ బంతి 142 కి.మీ వేగంతో దూసుకురావడంతో దానిని షాట్ కొట్టే ప్రయత్నంలో బాస్ డి లీడ్ విఫలమయ�
టీ20 వరల్డ్ కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం సాయంత్రం జరుగుతున్న మ్యాచులో భారత బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే అర్ధ శతకం సాధించి భారత జట్టుకు అండగా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు సాధించింది.
India Vs South Africa T20 Match: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2022లో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, నెదర�
151 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే ఆటగాళ్లు చివరి వరకు పోరాడారు. సిన్ విలియమ్స్ 64 పరుగులతో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించక పోవటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి జింబాబ్వే జట్టు 147
భారత్ జట్టు పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాదు.. ఏ జట్టుపై ఆడుతున్నా ఓడిపోవాలని కోరుకునే దేశాల్లో పాకిస్థాన్ ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తదుపరి ఆడే మూడు జట్లపై ఎట్టిపరిస్థితుల్లో విజయం స
పెర్త్ లో జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా సెమిస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకోవాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతుంది. భారత్ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కా
‘‘మంచి నైపుణ్యాలు ఉన్న బ్యాట్స్మన్ నుంచి నేర్చుకోవాలనుకుంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచుతో పాటు నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ అద్భుతంగ�
పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే సంచలన విజయం సాధించడంతో పాక్ అభిమానులతో పాటు ఆటగాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ జింబాబ్వేపై పరాజయాన్ని తట్టుకోలేకపోయాడు. తనలోని ఆవేదనను అదుపుచేసుకోలేక పోయాడు.
టీ20 వరల్డ్కప్లో మరోసారి పాక్ వర్సెస్ ఇండియా జట్లు తలపడితే బాగుండు అని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే వారి కోరిక తీరే అవకాశాలు లేకపోలేదు. కానీ, ఇరు జట్లు టోర్నీలో చివరి వరకు నిలవాలి. అప్పుడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మనం మరోస�
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో చివరి బాల్కు భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.