Home » illegal affair
టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందటం.. స్మార్ట్ ఫోన్ లు చేతిలో కొచ్చాక వాటిలో ఏర్పడ్డ గ్రూపులతో కొత్త పరిచయాలతో ప్రజలకు మంచి ఎంత జరుగుతోందో…. చెడు కూడా అంతే జరుగుతోంది. పెళ్లైన 37 ఏళ్ళ యువతితో వాట్సప్ లో చాటింగ్ చేసిన య�
వివాహేతర సంబంధాలు పెట్టుకోవటానికి మనుషులు ఎంతగా తెగిస్తున్నారంటే వావి వరసలు కూడా మర్చి పోతున్నారు. స్వల్ప కాలిక సుఖాల కోసం పచ్చటి సంసారాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జీవితంలో చిన్న చిన్న సుఖాలకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తనది కాని దాని
బయట గుట్టుగాసాగుతున్న అక్రమ సంబంధాన్ని ఇంటికి తెచ్చాడు. పరాయి స్త్రీతో భర్తను చూసిన ఇంటి ఇల్లాలు ఉగ్రరూపం దాల్చింది.ఇంటి పెద్ద చేస్తున్నతప్పిదాన్ని చూడలేని కుటుంబ సభ్యులు ఆ స్త్రీ పై దాడి చేసి హతమార్చారు. కడప జిల్లా సిధ్ధవచటం మండలం వెంకట�
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టాడు ఓ దుర్మార్గుడు…. ఉద్యోగం ఇచ్చి ఉపాధి చూపించిన యజమాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం ముదిరి చివరికి యజమానిని హత్యచేసేందుకు సుపారీ కుదుర్చుకుని పై లోకాలకు పంపాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబం�
చదివింది బీటెక్, చేసింది దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం…టెక్నాలజీ వాడటంలో దిట్ట…ఉద్యోగం చేసినన్నాళ్లు కుదురుగా చేసుకున్నాడు. స్వగ్రామం వచ్చాడు. ఏమైందో ఏమో బుద్ధి వక్రమార్గంలోకి మళ్ళింది. టెక్నాలజీ ఉపయోగించి మహిళలను, యువతుల�
విలువలు, సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. తమ సుఖం కోసం భర్తని భార్య, భార్యని భర్త మోసం
విశృంఖల శృంగారం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రకటనలు ఇస్తూ ఉంటుంది….సుఖవ్యాధులు వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇలాంటి ప్రకటనలు ఇస్తుంది. కానీ విశృంఖల శృంగారానికి అలవాటు పడిన తమిళనాడు కు చెందిన మహి
శివరాం కు ఇద్దరు భార్యలు అయిదుగురు సంతానం. వీళ్లు చాలక మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్నాడు. మొదటి భార్య ఒప్పుకుంది. కానీ రెండో భార్య ఒప్పుకోలేదు. ఇదేమిటని ప్రశ్నించినందుకు కట్టుకున్న రెండో భార్యను అతి కిరాతకంగా హత్య చేసాడు.
అక్రమ సంబంధానికి అలవాటు పడిన ముగ్గురు పిల్లల తల్లి బాలుడి చేతిలో బలైపోయిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. కొడుకులా చూసుకోవాల్సిన 14 బాలుడితో లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న వివాహిత చివరికి అతడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. విపరీతమైన కోరికలత
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగాక నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగిపోతున్నాయి. వీటిని ఎక్కడ ఉపయోగించాలి…ఎక్కడ ఉపయోగించకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాడేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువ�