Home » Increase
ఎముకల ఆరోగ్యం కోసం ఆహారంలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్- డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, బాదం, ఆక్రోట్, పిస్తా ల
నీరజ్ చోప్రా.. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ఐన పేరు. టోక్యో ఒలింపిక్స్ కి ముందు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు.. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అతని పేరు మారుమోగిపోయింది.
అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్ డ్రై ఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగాయి. అఫ్గాన్ లో పరిస్థితి ఇలాగేకొనసాగితే ధరలు మరింతగా పెరగనున్నాయని వ్యాపారులు..
ఇండియా పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి.
లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
2021-22 ఏడాదికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయి.
వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సాయంత్రం 6 గంటలకు ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది.
భారత్లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56 వేల 211 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 271 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.