Home » Increase
హైదరాబాద్లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. దీంతో అన్ని కార్యాలయాలు.. రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ కేంద్రం ఆదేశాలిచ్చింది.
ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 వేల 871 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణయింది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొదట ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కరోనా విజృంభన ఇప్పుడు 12 రాష్ట్రాలకు చేరుకుంది.
అటెన్షన్ ప్లీజ్... కరోనా వచ్చింది.. పోయింది అనుకుంటున్నారా? గతేడాది లాక్డౌన్ పరిస్థితులు రావనుకుంటున్నారా? అయితే, మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!.. మహమ్మారి మళ్లీ కోరలు చాచే అవకాశముందని తెలంగాణ వైద్య నిపుణులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
No proposal to hike food grains prices: జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద రేషన్ దుకాణాల ద్వారా విక్రయించే ఆహార ధాన్యాల ధరలు పెంచే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. బియ్యం, గోధుమను కిలోకు రూ.3, రూ.2కు విక్రయించను�
Increase fares of Domestic flight : దేశీయ విమానప్రయాణికులపై భారం పడనుంది. ఛార్జీలు 30శాతం వరకూ పెరగనున్నాయి. దేశీయ విమాన ఛార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ 10నుంచి 30శాతం వరకూ పెంచింది. దీనివల్ల విమానప్రయాణికులపై భారం పడనుంది. అదే సమయంలో కరో�
budget 2021 : గడిచిన 12 నెలలుగా కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి…ప్రజల ఆదాయం తగ్గింది… నిరుద్యోగం పెరిగింది..ఇక ఆర్ధిక వ్యవస్థ కూడా కుదేలైపోయింది…ఇలాంటి వాటికి నిర్మలమ్మ పద్దు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నందన్నది ఆసక్తిగా మారింది. కరోనాతో ఆదా�
Corona new strain cases increased in India : భారత్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో ఇరవైకి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ల్యాబుల్లో మొ�
India’s leopard population increases భారత్ లో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య 60శాతం పెరిగింది. 2014లో చిరుత పులుల సంఖ్య 8,000 ఉండగా…2018నాటికి వాటి సంఖ్య 12,852కి చేరిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. సోమవారం