Home » Increase
Nepal announces newly-measured height of Mount Everest ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం “ఎవరెస్ట్” ఎత్తును మంగళవారం(డిసెంబర్-8,2020) నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరెస్ట్ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని తెలిపింది. ఎవరెస్ట్ ఎత్తుపై కొన్నేళ్లుగా తర్జనభర్జనలు సాగుతున్న విషయం త�
Kamala Harris says no tax increase : అమెరికా ప్రజలకు మరోసారి ఊరటనిచ్చే వార్త చెప్పారు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. వార్షిక ఆదాయం పన్ను చెల్లింపులపై గతంలోనే హామీ ఇచ్చిన ఆమె.. తాజాగా మరోసారి మరింత స్పష్టతనిచ్చారు. వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్లలోపు ఉన్న అమెరికన
Will Increase Retirement Age Of Government Employees బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం కోసం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శ్రమిస్తున్నారు. నితీష్ సర్కార్ పై ఓ వైపు పదునైన పదజాలంతో విరుచుకుపడుతూనే…మరోవైపు రకరకాల హామీలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగ�
where modi invested his personal wealth గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. జూన్-30,2020 నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు మోడీ సంపాదన పెరిగింది. 2019లో మోడీ సంపాదన రూ.2.49 కోట్లు. ప్రధాని కార్యాలయానికి ఇ
Covid-19 cases increase during winter దేశంలోనే కరోనా కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ 80వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. ఈ క్రమంలో చలికాలం కూడా వచ్చేస్తోంది. అయితే చలికాలం నేపథ్యంలో కరోన
భారతదేశంలో అందులోనూ ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కాలుష్య సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం ఇబ్బంది పెడుతుంది. వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నట్లుగా అధ్యయనాలలు �
ఆంధ్రప్రదేశ్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ �
కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్ప�
చిత్తూరు జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటల
ఏపీలో కోవిడ్ నివారణ చర్యల్లో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సే�