Increase

    ఎవరెస్ట్ ఎత్తు పెరిగింది

    December 8, 2020 / 04:58 PM IST

    Nepal announces newly-measured height of Mount Everest ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం “ఎవరెస్ట్”‌ ఎత్తును మంగళవారం(డిసెంబర్-8,2020) నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరెస్ట్‌ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని తెలిపింది. ఎవరెస్ట్ ఎత్తుపై కొన్నేళ్లుగా తర్జనభర్జనలు సాగుతున్న విషయం త�

    సంపన్నుల ముక్కు పిండుతాం, న్యాయంగా పన్నులు చెల్లించాల్సిందే – కమలా

    November 13, 2020 / 10:51 AM IST

    Kamala Harris says no tax increase : అమెరికా ప్రజలకు మరోసారి ఊరటనిచ్చే వార్త చెప్పారు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. వార్షిక ఆదాయం పన్ను చెల్లింపులపై గతంలోనే హామీ ఇచ్చిన ఆమె.. తాజాగా మరోసారి మరింత స్పష్టతనిచ్చారు. వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్లలోపు ఉన్న అమెరికన

    ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతాం…తేజస్వీ

    November 1, 2020 / 05:51 PM IST

    Will Increase Retirement Age Of Government Employees బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం కోసం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ శ్రమిస్తున్నారు. నితీష్ సర్కార్ పై ఓ వైపు పదునైన పదజాలంతో విరుచుకుపడుతూనే…మరోవైపు రకరకాల హామీలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగ�

    మోడీ ఆస్తుల పూర్తి వివరాలు.. తన సంపద ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టారో తెలుసా?

    October 16, 2020 / 09:32 PM IST

    where modi invested his personal wealth గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. జూన్-30,2020 నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు మోడీ సంపాదన పెరిగింది. 2019లో మోడీ సంపాదన రూ.2.49 కోట్లు. ప్రధాని కార్యాలయానికి ఇ

    చలికాలంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశముంది : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

    October 11, 2020 / 06:57 PM IST

    Covid-19 cases increase during winter దేశంలోనే క‌రోనా కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ 80వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70 ల‌క్ష‌లు దాటింది. ఈ క్ర‌మంలో చ‌లికాలం కూడా వ‌చ్చేస్తోంది. అయితే చ‌లికాలం నేప‌థ్యంలో క‌రోన

    దేశంలో అధిక రక్తపోటుకు కారణం కలుషితమైన గాలి : అధ్యయనం

    August 29, 2020 / 11:51 AM IST

    భారతదేశంలో అందులోనూ ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కాలుష్య సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం ఇబ్బంది పెడుతుంది. వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నట్లుగా అధ్యయనాలలు �

    శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్

    August 8, 2020 / 05:04 PM IST

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ �

    లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    July 21, 2020 / 09:50 AM IST

    కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్‌ప�

    తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్..కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం

    July 20, 2020 / 08:27 PM IST

    చిత్తూరు జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటల

    కోవిడ్‌ నివారణ చర్యల్లో మరో కీలక అడుగు…రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10కి పెంపు

    July 20, 2020 / 07:34 PM IST

    ఏపీలో కోవిడ్‌ నివారణ చర్యల్లో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సే�

10TV Telugu News