Home » IND vs WI 1ST Test
మొదటి టెస్టులో వెస్టిండీస్ పై ఘన విజయంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్ను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య డొమినిక వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో ఆట ప్రారంభమైంది. భారత్ ఓవర్ నైట్ స్కోరు 312/2 బ్యాటింగ్ను కొనసాగిస్తోంది.
డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (103) శతకంతో ఫామ్లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
అరంగ్రేట టెస్టులోనే భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతకంతో చెలరేగాడు. తద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో..
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అదరగొడుతున్నాడు. మొదటి రోజు ఆటలో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు.
డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన ఘనతను అందుకున్నాడు.
భారత్, వెస్టిండీస్ మొదటి టెస్టుకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్వైట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు