Home » india pakistan war
భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూ’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ అన్ని విధాల ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజుల్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశం నుంచి దిగుమతులన్నింటినీ నిషేదించింది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తున్నాయి.
ఈ ఏడాదికి సంబంధించి బాబా వంగా చెప్పిన భవిష్య వాణి ఇప్పుడు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.
పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు రచిస్తోంది.
కుంకుమ పువ్వు.. ఈ పేరెత్తితే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్ ప్రాంతం. పహల్గాం ఉగ్రదాడి తరువాత కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పాకిస్థాన్ వైమానికదళం ప్రస్తుతం మూడు సైనిక విన్యాసాలను ఒకేసారి నిర్వహిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.