-
Home » India-US Trade Deal
India-US Trade Deal
భారత్కు ట్రంప్ గుడ్న్యూస్.. టారిఫ్లపై కీలక ప్రకటన
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. రష్యా చమురు కొనుగోలు చేయకూడదని.. అమెరికా, వెనిజులా చమురు కొనుగోళ్లను పెంచాలని ఢిల్లీ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు.
భారత్ నుంచి స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల ఎగుమతులపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఇప్పట్లో ఉండదు.. ఎందుకంటే?
ఈ గడువుకు ముందు మినహాయింపుల కొనసాగింపుపై లేదా ఉపసంహరణపై నిర్ణయం తీసుకునేందుకు వాషింగ్టన్లో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అమెరికా ట్రేడ్ ఎక్స్పాంషన్ చట్టం సెక్షన్ 232 కింద జరుగుతుంది.
భారత్పై ట్రంప్ విధించిన టారిఫ్పై రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు ఏమన్నారో తెలుసా?
"మనం అమెరికాతో సానుకూలంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోతే ఇతర మార్కెట్ల వైపు వెళ్లాలి. మనదేశం చైనాలా ఎగుమతులపై ఆధారపడదు. మన దేశంలో బలమైన అంతర్గత మార్కెట్ ఉంది. ఒప్పందం సాధ్యపడకపోతే, వెనక్కి తగ్గాల్సి వస్తుంది” అన్నారు.
ఇండియాపై 25 శాతం టారిఫ్ తో పాటు పెనాల్టీ.. ఏంటీ పెనాల్టీ? భారత్కి నష్టం ఏంటి?
డైరీ, ప్రాసెస్ చేసిన ఆహారం, టీ, సముద్ర ఉత్పత్తులు వంటి వస్తువులు ఇప్పుడు 25-27% సుంకం స్లాబ్కి వస్తాయి.
ఇండియాపై ట్రంప్ దెబ్బ.. 25 శాతం టారిఫ్ ఎఫెక్ట్.. ఏమేం రేట్లు పెరుగుతాయి?
దెబ్బకు దెబ్బ టైప్ లో భారత్ కూడా అమెరికా మీద కౌంటర్ టారిఫ్ లు విధిస్తే ఏమవుతుందనే సందేహం కూడా వస్తుంది.
ఇండియాకు ట్రంప్ షాక్.. భారత్ పై 25 శాతం సుంకాలు.. పైగా పెనాల్టీ
ఇండియా తన మిలటరీ ఎక్విప్ మెంట్ లో అత్యధిక భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి అత్యంత ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా, చైనా ఉన్నాయి.
భారత్తో ఒప్పందానికి ముందే షాకిచ్చిన ట్రంప్.. ఇకపై డీల్స్ లేవు, అన్ని దేశాలకూ లెటర్లు... టార్గెట్ ఎంతంటే?
గత నెలలోనే ట్రంప్ భారత్తో ఒక "అద్భుతమైన వాణిజ్య ఒప్పందం" కుదిరే అవకాశం ఉందని, దాని ద్వారా భారత మార్కెట్ను తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ రోజుకో మాట.. పూటకో నిర్ణయం..
జీరో టారిఫ్ ట్రేడింగ్ పై ఇండియా టార్గెట్ గా కామెంట్స్
భారత సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు...