Home » Inquiry
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం మాజీ మంత్రి హరీశ్రావు సోమవారం హాజరయ్యారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు ఐఏఎస్ స్మితా సభర్వాల్ హాజరయ్యారు. క్యాబినెట్ ఆమోదం పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
Supreme Court Inquiry on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్పై దాఖలైన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇచ్చిన అనుమతుల కంటే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ని�
వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మరికొన్ని పిటీషన్లలో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి, టీటీడీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఓకేసు విచారణను న్యాయవాది ఆసుప్రతి నుంచి తన వాదనలు వినిపించిన అరుదైన సంఘటన సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. జస్టిస్ కె. రామకృష్ణన్, డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించారు.