-
Home » Inquiry
Inquiry
మైనింగ్ మంటలు.. సీఎం రేవంత్ కు హరీశ్ రావు సవాల్
రేవంత్ తన బావమరిది అమృత్ టెండర్లు, సింగరేణిలో అవినీతిపై కమిటీ వేసేందుకు సిద్ధమా? అని హరీశ్ రావు అడిగారు.
Baby Death Case : ఆయమ్మల గొడవ.. పసిబిడ్డకు పాలు పట్టకుండా నిర్లక్ష్యం.. శిశువు మృతి.. ఏపీ ప్రభుత్యం సీరియస్
అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విచారణకు ఆదేశించారు.
రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్.. ఎర్రవల్లి ఫామ్హౌస్లో మరోసారి హరీశ్ రావు భేటీ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు.
45నిమిషాలు సాగిన విచారణ.. కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నలకు హరీశ్ రావు చెప్పిన సమాధానాలు ఇవే..
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం మాజీ మంత్రి హరీశ్రావు సోమవారం హాజరయ్యారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఈటల సంచలన కామెంట్స్.. వారిద్దరి వద్దే సమాచారం అంతా.. అలా చేయకుంటే కాంగ్రెస్కు శిక్ష తప్పదు
కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ సహా హరీశ్ రావు, ఈటలకు చేరిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. వారి తేదీల్లో మార్పు.. విచారణకు హాజరవుతారా..?
కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.
తెలియదు.. గుర్తులేదు.. అవగాహన లేదు..! కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు స్మితా సబర్వాల్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు ఐఏఎస్ స్మితా సభర్వాల్ హాజరయ్యారు. క్యాబినెట్ ఆమోదం పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ...
YS Sharmila : వివేకా హత్య కేసు విచారణపై స్పందించిన వైఎస్ షర్మిల
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
Supreme Court Inquiry on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టులో విచారణ..వాస్తవాలతో కూడిన నివేదిక సమర్పించాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశం
Supreme Court Inquiry on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్పై దాఖలైన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇచ్చిన అనుమతుల కంటే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ని�
TTD : టీటీడీ పాలకమండలిలో నేరచరితులు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టులో విచారణ
వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మరికొన్ని పిటీషన్లలో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి, టీటీడీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.