Home » Investigation
తన భర్తతో చెల్లెలికి వివాహేతర సంబంధం ఉందని ఆమె అక్క అనుమానపడింది. అంతే ఆమెను మట్టుబెట్టడానికి ప్రయత్నించింది. కంట్రీ మేడ్ పిస్టల్తో ఆమెపై కాల్పులు జరిపింది.
వెంకటాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం నుంచి నెల్లూరుకు వాహనంలో తరలిస్తుండగా పడారుపల్లి వద్ద వంతెన పైనుంచి ఇమ్మానియేల్ దూకేశారు.
డాగ్స్ పెంచుకోవడం చాలామందికి ఇష్టం. వీధి కుక్కల్ని చేరదీసే వారు ఉన్నారు. అయితే ఏకంగా 14 వీధి కుక్కల్ని 3 ఏళ్లుగా తన ప్లాట్లో నిర్బంధించింది ఓ మహిళ. వాటికి సరైన ఆహారం, సంరక్షణ లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది.
ఇటీవల సుమేరా భాను మాడ్యుల్ సభ్యులు గుజరాత్ ఏటీఎస్ కు దొరికిపోయారు. హైదరాబాద్ టోలిచౌకీకి చెందిన ఖతిజా వారికి ఆన్ లైన్ లో టచ్ లోకి వచ్చినట్లుగా గుర్తించారు.
మణిపూర్ అల్లర్ల కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఒకటవ తేదీన ప్రకటించారు. అంతకు ముందు ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పరిస్థి�
గత ఆరేళ్లుగా వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కులాలు వారి ప్రేమకు అడ్డంకిగా మారాయి. పెద్దలు ఒప్పుకోరని ఒకసారి పారిపోయిన ఆ జంట పోలీసుల వెతుకులాటలో ఇంటికి చేరింది. రెండోసారి మాత్రం ఎప్పటికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్
వివేకా కేసులో సీబీఐ కొత్త టీమ్ విచారణ
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. సిట్ అధికారుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంటి దొంగల బాగోతం తవ్వేకొద్ది బయటపడుతోంది.
సీల్డ్ కవర్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించంది. సీల్డ్ కవర్లపై ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఓపీ కేసు విచారణ సందర్భంగా ఇకపై సీల్డ్ కవర్లను ఆపేద్దామని వ్యాఖ్యానించింది.
భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విచారణ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగింది. అయితే రూల్స్ ప్రకా