Home » Investigation
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ కూకట్ పల్లిలో భవన స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ విచారణ ప్రారంభించింది. జీ+2 కు మాత్రమే అనుమతి ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దారి దోపిడి దొంగల కేసులో విచారణకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై దొంగలు దాడి చేశారు.
కేసు విచారణ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లిన మహిళా పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మరణించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లాలో పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కోమల్ల కుమార్ అనే యువకుడు పోలీసుల విచారణను తట్టుకోలేక పోలీస్ స్టే
నంద్యాలలో సురేంద్ర కానిస్టేబుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సురేంద్రను వాళ్లు చేసిన టార్చర్ షాక్కు గురిచేస్తోంది. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు.. అతనిది సుఫారీ హత్యగా అనుమానిస�
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రిలీజ్ చేసిన ఆధారాల్లోని ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలించారు. ఈ వీడియోపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటన్నారు. ఒపీనియన్ వచ్చాక.. ఆ ఆధారాలను బేస్ చేసుకుని.. మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేర్చే యోచనలో పో�
ఏ-5 మైనర్ నిందితుడిని కాసేపట్లో పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. మైనర్ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. కేసు విచారణ అధికారిగా ఏసీపీ సుదర్శన్ ను నియమించారు.
మరోవైపు గవర్నమెంట్ వెహికల్గా ఇన్నోవా కారుకు టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే హైదరాబాద్లో ఇన్నోవా తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడే ఇన్నోవాను తీసుకొచ్చాడని పోలీసు అధికారులు అనుమ