IOC

    గుడ్ న్యూస్… భారీగా తగ్గిన LPG సిలిండర్ ధరలు

    March 1, 2020 / 01:13 PM IST

    వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. గతేడాది ఆగస్టు నుంచి వరుసగా ఆరు నెలలుగా పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు ఈ మార్చి నెలలో తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం…మార్చి 1 (

    వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : ఏప్రిల్ నుంచి పెట్రోల్ రేట్ల పెరుగుదల

    February 28, 2020 / 10:58 AM IST

    వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమౌతుంటే..మళ్లీ ఈ బాదుడేంది ? అంటున్నారా ? కానీ ఇది నిజమే. ఏప్రిల్ 01 నుంచి ధరలు పెరగబోతున్నట్లు వ్యాపారనిపుణులు వెల్లడిస్తున్నారు. కొన్ని రోజులుగా ఏదో త

    అప్పుడుంటది మీకు : ఎలక్షన్స్ తర్వాత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    May 7, 2019 / 02:11 PM IST

    దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.

    జెట్ కు ఫ్యూయల్ నిలిపేసిన ఐవోసీ

    April 5, 2019 / 11:23 AM IST

    అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.

    సామాన్యుడిపై భారం : గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి

    March 1, 2019 / 02:40 AM IST

    డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్‌ ధరను మరోసారి పెంచాయి. గృహోపకర ఎల్పీజీ ఒక్కో సిలిండర్ ధరను రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫిబ్�

    పాక్ వీసాలెందుకు ఆపారు: భారత్‌ను సస్పెండ్ చేసిన ఒలింపిక్ కమిటీ

    February 22, 2019 / 01:23 PM IST

    ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) భారత్‌కు షాక్ ఇచ్చింది. ఉగ్రదాడికి నిరసనగా అన్ని విధాలా పాక్‌తో సంబంధాలు తెంచుకోవాలనుకున్న భారత్.. నీటి ఒప్పందంతో పాటు, ఎగుమతులు, క్రికెట్ మ్యాచ్‌లు, క్రీడలు అన్నింటిలోనూ సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని భ�

    బిగ్ డెవలప్ మెంట్ : యాదాద్రికి IOC టర్మినల్‌

    February 18, 2019 / 03:39 AM IST

    మల్కాపూర్ :  యాదాద్రి జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో స్థానికులకు గొప్ప ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఐవోసి లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్�

    పెట్రోలు మాఫియా: నలుగురు అరెస్టు,8 మంది పరారీ

    January 17, 2019 / 10:54 AM IST

    హైదరాబాద్: కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలోని IOC/BPC పెట్రోలు కంపెనీల పైప్ లైన్ లనుంచి డీజిల్  దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోలో, డీజిల్ దొంగతనం చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారంచేస్తున్

10TV Telugu News