Home » IPL 12
రాజస్థాన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబైను రాజస్థాన్ ఘోరంగా కట్టడి చేసింది. ఆరంభం నుంచి ముంబైపై ఒత్తిడి పెంచి స్కోరు బోర్డుకు కళ్లెం వేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు నష్టపోయి 161పరుగులు చేయగలిగింది. Also Read : BCCI విలక్షణ తీర్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా స్టీవ్ స్మిత్ మరోసారి పగ్గాలు అందుకున్నాడు.
ఐపీఎల్లో బెంగళూరు 2వ విజయం నమోదు చేసుకుంది. కోల్కతాతో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. ఈ క్ర�
కోల్కతాపై బెంగళూరు విజృంభించింది. ఐపీఎల్ సీజన్ 12లో తొలిసారి మెరుపులు సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 4 వికెట్లు నష్టపోయి కోల్కతాకు 214 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. బెంగళూరు జట్టు స్కోరులో కోహ్లీ(100; 58 బంతుల్లో 9ఫోర్ల
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా తన తమ్ముడు హార్దిక్ పాండ్యా బ్రేక్ తర్వాత చాలా బెటర్ అయ్యాడంటున్నాడు. వరల్డ్ కప్కు ముందు తన తమ్ముడు ఇలా నైపుణ్యం సాధించడం శుభపరిణామం అన్నాడు. కాఫీ విత్ కరణ్ టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పాండ్య
ఐపీఎల్ 2019లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న 35వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. రస్సెల్ గాయంతో సతమతమవుతోన్న కోల్కతాకు డేల్ స్టెయిన్
ముంబై బ్యాట్స్ మెన్ నిర్దేశించిన టార్గెట్ చేధించలేని ఢిల్లీ.. మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్ష్యం అందుకోవడానికి ఇంకా 40 పరుగులు మిగిలి ఉన్నప్పటికీ ఆల్ అవుట్ కావడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. 169 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఓపె
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 169 పరుగుల టార్గెట్ నిర్దేశించారు.
ముంబై ఇండియన్స్ 9వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2019 సీజన్లో ఇది 34వ మ్యాచ్.. గాయాల బెడదతో సతమతమవుతోన్న ఢిల్లీ క్యాపిటల్�
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కు ముందు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను కలిశాడు. ఈ ఆనందంలో ట్విట్టర్ వేదికగా సచిన్తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఏప్రిల్ 18 గురువారం ఫిరోజ్ షా కోట్లా వేదికగ