Home » IPL 12
కోల్కతా బ్యాట్స్మెన్ను రాజస్థాన్ తీవ్రంగా కట్టడి చేసింది. ఆరంభం నుంచి ఒత్తిడి తీసుకురావడంతో రాజస్థాన్కు 176 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు పేలవ ఆరంభమే ఇన్నింగ్స్ తక్కువ స్కోరు చేయడానికి ప్రధాన కారణం. వరుస వికెట్లు పడిపోతున
ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్తాన్.. కోల్కతాలు మరోసారి తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న సీజన్లోని 43 మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్: Chris Lynn, Sunil Narine, Shubman Gill, Nitish Rana, Dinesh Karthik(w/c), Rinku Singh, Andre Russell, Carlos Brathwaite, Piyush Chawla, Y
ఏ ఆటకైనా ఎమోషన్ అనేది కీలకం. ఆ ఆవేశం.. క్రీడోత్సాహమే ఎంతసేపైనా మైదానంలో ఉండేలా చేస్తుంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలనే తపనే మనల్ని గెలిపిస్తుంది. ఏప్రిల్ 24బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇలాంటి సన్నివేశమే ఒకటి చోటు
వరల్డ్ కప్ ఎఫెక్ట్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్పై పెను ప్రభావమే చూపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అయిన విదేశీ ప్లేయర్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ పిలుపు మేర లీగ్ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్-బితో సిద్ధమైపోయాయి. వరల్డ్ కప�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫేసర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్కు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో నాథన్ కౌల్టర్ నైల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఇటీవల జట్టులో స్థానం దక్కించుకున్నాడు డేల్ స్టెయిన్. ఆడిన ప్రతి మ్యాచ్లో వికెట్లు పడగొట్టి కెప్టెన్ క�
ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనకు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా చెన్నైపై విజయాన్ని అందుకున్న క్షణం నుంచి ఆర్సీబీపై ప్రభావం మారిపోయింది. ప్లేయర్లు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. బెంగళూరు ప్లేయర్ అయిన చాహల�
సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో లేని ప్రతి మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ మరో సారి కెప్టెన్ పగ్గాలు చేపట్టనున్నాడు. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న షకీబ్ అల్ హసన్కు జట్టులో..
అజింకార రహానె ఫామ్లోకి వచ్చాడనుకుంటున్న కొద్ది నిమిషాల్లోనే రాజస్థాన్ రాయల్స్ కలలను చిదిమేశాడు రిషబ్ పంత్. వీరోచిత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించడమే కాదు. లీగ్ పట్టికలో టాప్ స్థానం దక్కించుకోవడానికి కారణమైయ్యాడు. దీంతో ట్
ఐపీఎల్ అంటే పడిచచ్చే అభిమానులే కాదు.. జాతీయ జట్టుతో పాటుగా ప్రాధాన్యమిచ్చే ప్లేయర్లు ఉన్నారనిపించాడు ఆ క్రికెటర్. వరల్డ్ కప్ టోర్నీ కోసం క్యాంప్తో హాజరుకావాలని షకీబ్ అల్ హసన్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది. వరల్డ్ కప్క�
సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజృంభించింది. రాజస్థాన్ రాయల్స్ను ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 6వికెట్ల తేడాతో ఓడించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వీర బాదుడుతో టార్గెట్ చేధించడంలో కీలక పాత్ర పోషించాడు.